tag:blogger.com,1999:blog-35076922122408251872024-03-14T08:51:57.238+05:30హిందూ ధర్మ సర్వస్వంనాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-3507692212240825187.post-34206281889821512602011-02-22T08:15:00.000+05:302011-02-22T08:15:57.432+05:30ధర్మ సంస్థాపనార్థాయ - 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div style="text-align: center;">జై శ్రీరామ్</div><div style="text-align: center;">జై హనుమాన్</div><br />
ఒక గృహస్థు ఒక బ్రాహ్మణునికి ఒకానొక పర్వదినమున ఒక గోవును దానం చేశాడు. ఆ సంగతి తెలిసిన నలుగురు దొంగలు ఎలాగైనా ఆ గోవును తమ సొంతం చేసుకోవాలనే పన్నాగంతో నలుగుర్లో ఒకడు ఆ బ్రాహ్మణునికెదురేగి అయ్యయ్యో ఏమి బ్రాహ్మణుడివయ్యా మేకను తీసుకొని పోతున్నావేంటీ అని వెటకారంగా అనే సరికి బ్రాహ్మణుడు కోపంతో ఇది మేకకాదు ఆవు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. మరికొంతదూరం వెళ్ళాక మరొకడు ఛీ!ఛీ!ఛీ! బ్రాహ్మణులు కూడా మేకలను తినేస్తుంటే ఏంచేస్తాం, అని అసహ్యంతో చెప్తూ వెళ్ళే సరికి ఆ బ్రాహ్మణుడికి అనుమానమేసి గోవువైపు చూశాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి మరొకడు ఎదురుపడి అయ్యో పిచ్చి బ్రాహ్మణుడా! తింటే తిందువుగానీ కానీ ఇంత బాహాటంగా మేకను తీసికెళ్తున్నావు. సిగ్గనిపించటల్లేదా అని అడిగేసరికి చాలా అయోమయానికి గురైన ఆ బ్రాహ్మణుడు అలాగే మరికొంతదూరం వెళ్ళేసరికి నాలుగోవాడు ఎదురుపడి, ఏం పంతులుగారూ! మేకను తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు మీ ఇంట్లో విందు భోజనమనుకుంటాను. మమ్మల్నికూడా రమ్మంటారా అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు ఇంతమందికి ఇది మేకగా కనపడుతోంది. ఇది నిజంగా మేకనే అయిఉండవచ్చనీ దానిని అక్కడే వదలి వెళ్ళిపోయినట్లు.........<br />
<br />
ఛీఛీ! ముఖాన ఆభస్మమేంటి ఆచందనమేంటి బొట్టేంటి అసహ్యంగా మేంచూడండి పౌడర్లు క్రీములు స్నోలు అనే సరికి ముఖాన భస్మరేఖలు, చందనము కుంకుమ అన్నీమానేసి, పౌడర్లు, స్నోలు, క్రీములు మొదలుపెట్టాం....గుళ్ళూ గోపురాలకు వెళ్ళి రాళ్ళకీ చెట్లకూ పూజలు చేస్తారా అని హేళనచేస్తుంటే అవన్నీ మానేసి క్లబ్బులకూ పబ్బులకూ వెళ్ళటం అలవాటు చేసుకున్నాం. <br />
<br />
తల్లీదండ్రులను పూజిస్తున్నారా, వాళ్ళగొప్పదనమేముంది. జస్ట్ ఇటీజ్నేచురల్. వాళ్ళు కలిస్తే మీరు పుట్టారు అంతమాత్రంచేత తల్లీదండ్రులను పూజిస్తారేంటీ.... పాడు అనేసరికి వారిని ఓల్డేజిహోముల్లో వదిలేస్తున్నాం. <br />
<br />
ఛీఛీ పళ్ళు తోముకోవటానికి వేపపుల్లలు, ఉప్పు వాడతారా...అనాగరికులు...అనేసరికి ఉప్పు, వేపపుల్లలు, ఉత్తరేణిపుల్లలు మానేసి పేస్ట్ బ్రెష్లు వాడటం మొదలెట్టాం. ఇప్పుడు మీ పేస్టులో వేపగుణాలు ఉన్నాయా? మీ పేస్టులో ఉప్పు ఉన్నాదా? అంటుంటే వెఱ్ఱిముఖాలతో తల ఊపేస్తున్నాం... ఛీఛీ సికాకాయి, కుంకుడుకాయి, ఆముదం, మందారతైలాలు వాడుతారా అనేసరికి అవన్నీ మానేసి షాంపోలు అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మీ బట్ట తలపైన జుట్టు మొలిపిస్తాం అంటున్నారు... గ్రేట్ కదూ.<br />
<br />
పిల్ల అందము, గుణములు, ఎత్తులావు, కన్నూముక్కు, మొఖము, పెదవులు, చెవులు, గూని, నడక, గాత్రము, ఇవన్నీ పరిశీలించి, పిల్ల తల్లిదండ్రుల చరిత్ర, తాతముత్తాతల, మేనమామ, మేనత్తల చరిత్ర వంశ చరిత్ర ఇవన్నీ చూసి పిల్ల గుణాలు గణాలు. తారాబలం, చంద్రబలం యోని పొంతనము నాడీపొంతనము రాశిపొంతనము అన్నీ చూసి వధూవరులకు తగిన బలమైన ముహూర్తం లభించేదాకా ఆగి కట్నాలుకానుకలతో అనేకమంది బంధుమిత్రుల, పండుముత్తైదువల నిండు దంపతుల ఆశీస్సులు సలహాలతో....<br />
<br />
ఆమ్మో!... మీ పెళ్ళిళ్ళకి ఇంత తతంగమా... మా పెళ్ళిళ్ళుచూడండి, చక్కగా పిల్లపిల్లాడికి, పిల్లాడికి పిల్లనచ్చితేచాలు. వెంటనే వెళ్ళి ఉంగరాలు మార్చుకుని నడిరోడ్డులోనైనా సిగ్గులేకుండా ముద్దులు పెట్టేసుకుంటాం. ఒకళ్ళమీద ఒకళ్ళకి మోజు తీరిపోతే ఈజీగా విడిపోయి ఎవరికి వారు వేరే పెళ్ళిళ్ళుచేసుకుంటాం. మీకు పెళ్ళిచేసుకునే అధికారం మాత్రమే ఉంది. విడిపోయే అధికారం లేదు. అనేసరికి...<br />
<br />
ఇదేదో బాగుందనుకొని వావివరుసలు, వయస్సు, కుల గోత్రాలు పట్టించుకోకుండా మైనార్టీ తీరితేచాలు తల్లిదండ్రులగుండెల మీద తన్ని చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలిపారిపోయి ఫ్రెండ్స్ని అడ్డం పెట్టుకొని దండలు మార్చుకొని దిక్కులేని బతుకులు బతికెయ్యటానికి మెల్లిగా అలవాటు పడుతున్నాం. తాచెడ్డకోతి వనమెల్లచెరచెనన్నట్టు ఎవరన్నా ఎదురుపడితే ఎంతో స్టైల్గా మీది <b><span style="color: red;">అరేంజిడ్ మ్యారేజా లవ్ మ్యారేజా, రీమ్యారేజా</span></b> అని మనంచేసిన వెధవపనిని సమర్థించుకోవటం కూడా మనకి తెలిసిపోయింది. <br />
<br />
అబ్బా! వెరీగుడ్ ఇప్పుడు మీరు మాలాగానే చాలా విషయాలు నేర్చుకున్నారు. <br />
<br />
కానీ....ఆచారాలు కట్టుబాట్లు నియమాలు నదీస్నానాలు, పుణ్యక్షేత్రాలు, పూజా పునస్కారాలు, తల్లీతండ్రీ గురువుదైవము. వేదము పురాణము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు గుళ్ళు, గోపురాలు పితృదేవతలు శ్రాద్ధాలు తర్పణాలు, బ్రాహ్మణ పూజ, గోపూజ, తులసి, మారేడు, రావి, మఱ్ఱి, జువ్వి, పాలాశ, వేపచెట్లపూజలు, దానము, ధర్మము, దయ, పాత్రత, శీలము, నీతి, నైతికవిలువలు, ఇట్లాంటి బూజు పట్టిన ఎప్పుడో మధ్యయుగంనాటి అనాగరిక పద్ధతులను ఇంకా కొనసాగిస్తున్న హిందూమంతంలో ఉంటారా! ఛీఛీ!...అనగానే... నిజమేకదా అనిపించి మెల్లగా హిందూమతాన్ని వదిలే ప్రయత్నం చేస్తున్నాము. <br />
<br />
వ్హా! వాట్ ఎగ్రేట్ గ్లోబలైజ్డ్ సివిలైజ్డ్ కల్చర్ కదా...! </div>నాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3507692212240825187.post-28547613927462504162011-02-21T13:03:00.000+05:302011-02-21T13:03:16.065+05:30ధర్మ సంస్థాపనార్థాయ - 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on"><div style="text-align: center;">జై శ్రీరామ్</div><div style="text-align: center;">జై హనుమాన్</div><br />
<ol style="text-align: left;"><li>బృహస్పతి భార్య తారకు బృహస్పతి శిష్యుడైన చంద్రుడికి పుట్టినవాడు బుధుడు. మనువుకుమారుడైన సుద్యుమ్నుడు ఒక కొలనులో స్నానము చేయగా స్త్రీగా మారిపోయెను ఆమె పేరు ఇల. ఆమెను బుధుడు చూచి వివాహమాడెను. వారిరువురకు కలిగిన కుమారుడు పురూరవుడు. బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం. తార అనేది నక్షత్రం బుధుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఆ బుధుడి కుమారుడు మాత్రం మనిషే షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవుడు. నమ్మబుద్ధికావటం లేదు కదూ.... కానీ అదే నిజం. </li>
<li>స్వధ కూతురు మేనక. ఆ మేనకను హిమవంతుడు వివాహమాడెను. మేనకా హిమవంతులకు పార్వతి పుట్టి తపస్సు చేసి శివుని మెప్పించి వివాహమాడెను. హిమవంతుడంటే హిమాలయ పర్వతములు. ఈ పర్వతములు పితృదేవతల కూతురైన మేనకను వివాహమాడటం వారికి సంతానంగా పార్వతి పుట్టటం శివుణ్ణి పెళ్ళి చేసుకోవటం అంతా తమాషాగా ఉందా. కానీ అదే నిజం. </li>
<li>మన వేదాలూ పురాణాలూ వట్టి పుక్కిటి పురాణాలని పసలేనివని కాలక్షేపం కోసం రచించినవనీ మనచేతనే పలికించగలిగిన పాశ్చాత్య దేశాల విద్యావిధానములు భారతీయ సంస్కృతిని చరిత్రను పురాణాలను ఇతిహాసాలను పరిహాసం చేస్తుంటే ఆత్మాభిమానం కోల్పోయి మనకన్నా వారే గొప్ప అని భావించే వారందరికీ ఒక విజ్ఞప్తి. ఒకసారి డిసెంబరు 6 వ తేది. 2010 సోమవారం నాటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఒక వార్తను చదవండి. <b><span style="color: red;">హెడ్డింగ్:- ప్లాస్మా ఆవిష్కరణ. </span></b></li>
</ol><div style="text-align: left;"><br />
ఈ అనంత విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సూర్యచంద్రులు, పర్వతాలు, భూమ్మీద జీవులుగా ఎలామారారో తెలియక ఆశ్చర్యపోతూ తమ పరిశోధనలను కొనసాగిస్తున్న పాశ్చాత్యదేశపు శాస్త్రజ్ఞులను చూస్తే జాలేస్తోంది. ఇంతకాలం మనల్ని మన పురాణాలను మన ఆచారాలను హేళన చేస్తూ ఆటపట్టించిన ఈ పాశ్చాత్య దేశపు శాస్త్రజ్ఞులు అవే నిజమని తమ పరిశోధనల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. పైన చెప్పిన విషయాలన్నీ పచ్చి నిజాలు. అవే కాదు ఇంకా కూడా చూడండి. <br />
<br />
జరాసంధుని బారి నుండి యాదవులను రక్షించుటకై కృష్ణుడు 5200 సంవత్సరాల క్రితమే సముద్రంలో అద్భుతమైన భవనాలతో రాతి కట్టడాలతో ఒక నగరాన్నే నిర్మించటం వీళ్ళు చెబుతున్న సైన్సుతోనో, టెక్నాలజితోనో కాదు. వేద విజ్ఞానంతో. నాసావాళ్ళు తమ ఉపగ్రహాలతో సముద్ర గర్భంలోని ఈ మహానగరాన్ని గుర్తించి, అప్పటికే మనకున్న విజ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారు....చుట్టు పక్కల ఎక్కడా కూడా కొండలు బండలు లేని ప్రాంతమైన రామేశ్వరం వద్ద పెద్ద పెద్ద బండలతో సముద్రపు ఈకొననుండి ఆకొనవరకు ఏకంగా వారధినే కట్టించిన శ్రీరామ చంద్రమూర్తి వీళ్ళ సైన్సు టెక్కాలజీలు చదువలేదు. వేదాధ్యయనమే చేశారు. <br />
<br />
<b style="color: blue;">శ్లో|| అంబితమే నదీతమే దేవితమే సరస్వతి| అప్రశస్తాఇవశ్మసి ప్రశస్తిమ్ అంబనస్కృథి|| <span style="color: black;">సరస్వతి నదిని స్తుతిస్తున్న మంత్రమిది. </span></b><br />
<br />
ఋగ్వేదంలో సుమారుగా 50 చోట్ల సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ అటువంటి నది ఏదీ భూమ్మీద ఏనాడూ కూడా లేదనీ, పురాణాల్లోని విషయాలన్నీ అసత్యాలనీ, మనల్ని ఇంతకాలం హేళన చేసినవారు ఈనాడు నాసావారు చెప్తున్న విషయాల్ని విని నోళ్ళు మూసుకున్నారు. నాసావారు చెప్పాక ఇస్రోవారు కూడా పరిశోధించి సరస్వతీనది ఒకటి ఉండేదనీ అది పురాణాల్లో చెప్పినట్లుగానే 14 మైళ్ళ వెడల్పుతో ప్రవహించేదనీ ఏ కారణం చేతనో భూమ్మీద నుండి మాయమై అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తున్నదని తెలియజేశారు. ఈ సరస్వతీ నదీ జలాలను పైకి తేగలిగితే రాజస్థాన్లోని ఎడారి ప్రాంత మంతా సస్యశ్యామలంగా మారిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. <br />
</div><div style="text-align: center;">(సశేషం...)</div><div style="text-align: left;"></div><div style="text-align: left;"></div><div style="text-align: left;"></div><div style="text-align: left;"></div><div style="text-align: left;"></div><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"><tbody>
<tr><td style="text-align: center;"><a href="http://4.bp.blogspot.com/-N9OlYCI1BmE/TWIUE-pNWwI/AAAAAAAAA48/Q_PaLYuXwU8/s1600/plasma-eenadu.bmp" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" src="http://4.bp.blogspot.com/-N9OlYCI1BmE/TWIUE-pNWwI/AAAAAAAAA48/Q_PaLYuXwU8/s1600/plasma-eenadu.bmp" /></a></td></tr>
<tr><td class="tr-caption" style="text-align: center;"><span style="background-color: cyan; font-size: small;"><b>డిసెంబరు 6 వ తేది. 2010 ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త. </b></span></td></tr>
</tbody></table><div style="text-align: left;"><br />
</div><div style="text-align: left;"><i>సేకరణ: గచ్చిబౌళిలోని వినాయకనగర్లో వెలసిన శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారు పంచిన కఱపత్రం నుంచి.</i></div><br />
</div>నాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3507692212240825187.post-72325465846163750662011-02-01T11:05:00.001+05:302011-02-01T11:08:10.086+05:30సదాచారం - 2<div style="text-align: center;">జై శ్రీరామ్</div><div style="text-align: center;">జై హనుమాన్</div>నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "<b>ఎప్పుడు ప్రాణం పోతుందా</b>" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "<span style="color: red;">ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం</span>" అని అన్నిటికీ ఈ దేహమే మూలం కాబట్టి దీని రక్షణను సత్త్వ మార్గంలో జ్ఞాన మోక్షములకు అర్హమగునట్లు చూచుకొనాలి. ఇది ఐహిక భోగాన్నికోరుకొనేవారికే కాదు శరీరాన్ని అశాశ్వతంగా తలచే వేదాంతులకైనా తప్పదు. అందుకే "<span style="color: red;">సర్వ మన్యత్ పరిత్యజ్య శరీర మనుపాలయేత్</span>" అని అగ్నివేశముని అన్నిటినీ వదలి ముందు శరీరాన్ని రక్షించుకోమన్నాడు. "<b>బలవర్ధకాహారాలు, కావలసినన్ని మందులతో శరీరాన్ని కాపాడుకోవచ్చుకదా!</b>" అని ప్రశ్నింపవచ్చు. అలా కాపాడుకొనే దేహం ఇహానికే తప్ప పరానికి పనికి రాదు. సార్థక జన్మ కాదు. అలా జన్మ సార్థకత సాధించుకొనటానికి ఏకైక మార్గం సదాచారం. ఆ మార్గంలో నడచిన శరీరం మాత్రమే పురుషార్థ సాధకమైన హైందవ పవిత్ర శరీరం కాగలదు. సదాచారం వలన సమస్తము చేకూరుతాయి. మను ధర్మ శాస్త్రం "<span style="color: red;">ఆచారా ల్లభతే హ్యాయు: - ఆచారా దీప్సితా: ప్రజా:| ఆచారా ద్ధన మక్షయ్యం - ఆచారో హం త్యలక్షణం</span>|| అని సదాచారం వలన ఆయుర్ధాయం పెరుగుతుందని, సత్సంతానం లభిస్తుందని, తరగని సంపద చేకూరుతుందని, దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయని చెప్తోంది. అది నిజం. సదాచార పరుడు అకాల మృత్యువు వాత పడడు. "<span style="color: red;">అకాల రతి క్రియల వల్ల దుర్జనులు పుడతా"రని</span> శాస్త్రం చెప్పింది. ఆ విషయం "<span style="color: red;">సంధ్యా సమయంలో సంభోగం చేసినందువల్ల విశ్వవో బ్రహ్మ సంతానం రావణ కుంభకర్ణాదులు రాక్షసులయ్యా</span>"రని పురాణం నిరూపిస్తోంది. అలా కాక సదాచార పరులైతే వారికి తప్పక సత్సంతానమే కలుగుతుంది. లోకంలో పుట్టే దుర్మార్గుల జన్మలకి ఇలాటి సదాచార లోపమే మూలం. "ఆరోగ్యమే మహాభాగ్య"మన్నట్లు సదాచారం చే దుర్వ్యయాలు లేక సంపద నిలచి ఉంటుంది. ఇక్కడ ఆచారమంటే అనర్థదాయకమైన మూడాచారం కాదు. ఆ మూడాచారం దు:ఖ హేతువు. సదాచార ధర్మాలు ఎప్పుడూ మానవులకు సుఖశాంతులనే ప్రసాదిస్తాయి. అందుకే "<span style="color: red;">సుఖార్థా: సర్వభూతానాం - మతాః సర్వాః ప్రవృత్తయః | సుఖం చ న వినా ధర్మః - తస్మాత్ ధర్మ పరో భవ</span> |" అని ప్రాణులకు సుఖ సంపాదకములుగానే మన మత ధర్మాలు ఏర్పడ్డాయి. మూఢాచారంతో స్నాన, అన్న, పానములు అక్రమంగా చేసి ధర్మాన్ని నిందించడం తగదు. ఒక డాక్టరు గారు స్వయంగా చెప్పిన సంఘటన ఇది. ఒకామె వ్యాధి గ్రస్తురాలైంది. శిరస్నానం తగదని చెప్పినా వినక అలాగే చేస్తూ దేవుళ్ళకు మ్రొక్కేది. వ్యాధి నయం కాలా. కొన్నాళ్ళకు బొట్టు లేకుండా కనబడి "<b>క్రైస్తవమతం తీసుకున్నాక జబ్బు తగ్గిందండి</b>" అంది. డాక్టరుగారు "<b>ఇప్పుడు శిరఃస్నానం చేస్తున్నావా? అనడిగితే లేదంది</b>. నేను చెప్పినట్లుగా చేసి ఉంటే మతం మారకపోయినా జబ్బు తగ్గి ఉండేది. నీ రోగం తగ్గడానికి కారణం మతం మార్పు కాదు. ఆచరణలో మార్పు అన్నారట ఆ డాక్టరు గారు. అలా మూఢాచారాలు కూడా మన ధర్మానికెంతో అపకారం చేస్తున్నాయి. హేతుబద్ధంగా సుఖశాంతులను కలిగించేదే మన సదాచారం అంతా. అలాకాని దశలో అన్నీ మూఢాచారాలుగానే పరిగణింపబడతాయి. కాబట్టి యోగ్యమగు ఆచారమే నిల్పి ధర్మాన్ని రక్షించాలి, శ్రౌత, స్మార్త కర్మలు చేయలేని వారికి సదాచారమే ఆ లోటు తీర్చగలది. <br />
<br />
<div style="text-align: center;">(సశేషం...) </div>నాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-83446555167061352042011-01-14T09:48:00.001+05:302011-01-14T10:04:27.551+05:30సదాచారం - 1<div style="text-align: center;">ఓం శ్రీరామ</div><div style="text-align: center;">జయ హనుమాన్</div><br />
<span style="color: red;">జంతూనాం నరజన్మ దుర్లభం</span> అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "<span style="color: red;">శరీర మాద్యం ఖలు ధర్మసాధనం</span>" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది తీర్చుకోగల్గుతాము.<br />
<br />
ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం. ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది.<br />
<br />
(సశేషం...)నాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-66043933215547933912010-11-16T22:31:00.001+05:302010-11-16T22:34:16.758+05:30శివానందలహరి 11<b style="color: #274e13;">శ్రీకంఠ</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా</span><br />
<span style="color: #20124d;">దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।</span><br />
<span style="color: #20124d;">జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః</span><br />
<span style="color: #20124d;">కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥</span><br />
<br />
శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి! శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.<br />
<br />
<b style="color: #274e13;">భక్తసులభ</b><br />
<b style="color: #274e13;"> </b><span style="color: #20124d;">నాలంవా సకృదేవ దేవ భవత స్సేవానతిర్వా నుతిః</span><br />
<span style="color: #20124d;">పూజావాస్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్।</span><br />
<span style="color: #20124d;">స్వామి న్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే</span><br />
<span style="color: #20124d;">కావా ముక్తిరితః కుతో భవతిచే త్కిం ప్రార్థనీయం తదా॥</span><br />
<br />
స్వామీ! నీవెంత దయామయుడివి తండ్రీ! నీనామమాహాత్మ్యం ఎంత అని ఎవరు గుర్తింపగలరు? ఒక్కసారి నీనామం ఉచ్చరించినంతమాత్రాన ఎట్టిపాపికైనా పాపాలన్నీ పోగొట్టి పరమపదం ప్రసాదిస్తావు. ఇందుకు అజామీళాదులు సాక్ష్యం.<br />
నీకథలలో ఒక్కటి శ్రద్ధగా శ్రవణం చేసినా చాలు, ఎట్టిమూఢుడికైనా మోక్షం ఇస్తావు. ధృవుడు, తిన్నడు ఇది తెలియజేశారు. ఒక్కసారి అభిషేకం చేసినదానికే హస్తిరాజుకు అపవర్గం అందించావు.<br />
<br />
<b style="color: #274e13;">వీరమణి</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">కిం బ్రూమ స్తవసాహసం పశుపతే కస్యాస్తిశంభో భవ</span><br />
<span style="color: #20124d;">ద్ధైర్యంచే దృశమాత్మనస్స్థితిరియం చాన్యైః కథంలభ్యతే।</span><br />
<span style="color: #20124d;">భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం</span><br />
<span style="color: #20124d;">పశ్య న్నిర్భయ ఏకఏవ విహరత్యానంద సాంద్రోభవాన్॥</span><br />
<br />
శివా! రుద్రా! నీవెంత ధైర్యశాలివి, వీరాధివీరుడవయ్యా! ప్రళయకాలంవచ్చి లోకాలు భస్మమయ్యే విస్ఫులింగ జ్వాలాకీలలురేగి, అందు దేవాదులుపడి మలమలమాడి మసైపోతుంటే, ఆవిలయజ్వాలలుచూచి మహాసంయమీంద్రులు సైతం ధైర్యంకోల్పోయి సమాధిస్థితివీడి గడగడ వణికిపోతుంటే, బ్రహ్మాండాలు భాండాలవలె దొర్లి భగభగమండి అగ్నిగోళాలై పఠేలున పగిలి విచ్చిపోతుంటే ఆప్రళయాగ్ని శిఖలలో విశ్వమంతా భస్మమైపోతుంటే, అమరాథినాథులు హడలిపోయి ప్రాణాలు చేతిలోపట్టుకుని పరుగుపెడుతుంటే<br />
నీవు ఒక్కడివిమాత్రం మహాధైర్యంగా నిర్భయంగా వీరవిహారం చేయసాగావు. నీసాహసం, నీధైర్యం, నీస్థైర్యం, నీశౌర్యం ఎవరు ఎంత వర్ణించగలరు? నీకిదే నమోవాకాలు.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-34899171937083343932010-11-15T13:51:00.001+05:302010-11-15T13:51:44.932+05:30శివానందలహరి 10<b style="color: #274e13;">దర్శనం</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం</span><br />
<span style="color: #20124d;">త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।</span><br />
<span style="color: #20124d;">వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం</span><br />
<span style="color: #20124d;">శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥</span><br />
<br />
దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.<br />
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన భాషణానుగ్రహాలు అందించి నన్ను కరుణించు కారుణ్యమూర్తీ! నీకు శతకోటి అభివందన నందన చందనాలు.<br />
<br />
<b style="color: #274e13;">ఏమి అర్పింతు</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">వస్త్రోద్ధూతవిథౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణూతా</span><br />
<span style="color: #20124d;">గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా।</span><br />
<span style="color: #20124d;">పాత్రే కాంచన గర్భతాస్తిమయిచే ద్బాలేందు చూడామణే</span><br />
<span style="color: #20124d;">శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో॥</span><br />
<br />
పశుపతీ! త్రిలోకైకపతీ! శివా! దిగంబరా! వ్యాఘ్రచర్మాంబరా! నీకు వస్త్రయుజ్ఙ్మం సమర్పించాలి అంటే వేయిచేతులు కావాలి. వేయిచేతులవేల్పు సూర్యుడే నీకు సమర్థుడు. చంద్రకళాధరా! కళార మనోహరా! నీకుపూజ చేయాలంటే సహస్రకమలాలు కావాలి. కమలలోచనుడైన విష్ణువే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తనకంటినేఇచ్చి పూజ పరిపూర్తి చేసిన సమర్థుడు.<br />
శ్రీకంధరా! నీకు పరిమళభరిత సుగంధరవ్యాలు సమర్పించాలి అంటే సదాగతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ప్రభూ! విషాహారా! నీకు సరసాన్నాలు నైవేద్యం హృద్యంగా పెట్టాలంటే అగ్నిదేవాదులకు అద్యక్షుడైన దేవేండ్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్నిద్వారా జలాదులు మేఘాలద్వారా సంపాదించి సమర్పింపగలరు. స్వామీ! బ్రహ్మాండసార్వభౌమా! నీకు అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు సమర్పింప సర్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. అతడు ఏదైనా సృష్టించి అర్పించగలడు.<br />
<br />
<b style="color: #274e13;">పరమోపకారి</b><br />
<b style="color: #274e13;"> </b><span style="color: #20124d;">నాలంవా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే</span><br />
<span style="color: #20124d;">పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్।</span><br />
<span style="color: #20124d;">సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం</span><br />
<span style="color: #20124d;">నిక్షిప్తం గరళం గళేన గిశితం నోద్గీర్ణమేవ త్వయా॥</span><br />
<br />
పరమశివా! పరమోపకారకా! లోకాలపై ఎంత జాలిగదయ్యా నీకు.<br />
సముద్రమధనం జరుగుతుంటే మహాకాలకూటం నిప్పులుగ్రక్కుతూ పొంగిపొర్లివచ్చిందే. ఆభయంకర ఉద్ధృతదృశ్యం చూచి దేవతలందరూ ఇకప్రాణాలు నిలవవని భయపడూతుంటే ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈవిషం స్వీకరించావా! ఈవిషప్రభావం వలన లోపలిలోకాలు కాలిపోతాయని మింగలేదా! బయటిలోకాలు భస్మమైపోతాయని బయటికికక్కలేదా! లోకక్షేమంకోసం ఆవిషాన్ని క్రక్కలేక మ్రింగలేక పుక్కిటనే పట్టిఉంచావా దేవా! లోకాలకోసం ఎంతటికష్టాన్ని భరిస్తున్నావయ్యా! శంకరా! గరళకంఠా! సాయీశ్వరా! శతనమస్కారాలు.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-17392038283025971142010-11-14T14:04:00.001+05:302010-11-14T14:04:55.199+05:30శివానందలహరి 9<b style="color: #274e13;">ఇంద్రియసిథ్థి</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">కదా నా త్వాం దృష్ట్వా గిరిశ తవ భహ్యాంఘ్రియుగళం</span><br />
<span style="color: #20124d;">గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్।</span><br />
<span style="color: #20124d;">నమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజగంధాన్ పరిమళౌ</span><br />
<span style="color: #20124d;">నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముదమనుభవిష్యామి హృదయే॥</span><br />
<br />
శివసుందర సాయీశా! మహేశా! నాఇంద్రియాలు నీసేవ ముదమార ఎప్పుడు చేస్తాయోకదా? నాహస్తాలు సంతోషంతో పొంగిపోయి ఎప్పుడు నీచరణారవింద సంవాహన చేస్తాయో? నాశిరస్సు ఎప్పుడు నీపాదపద్మాల మ్రోలవ్రాలి పవిత్ర పాదధూళిని స్పృశిస్తుందో? నానేత్రాలు ఏనాడు నీపాదపద్మ సౌందర్యం కనులారా తిలకిస్తాయో? నామనస్సు చిదాకాశంలో నీపరమపద సౌవర్ణశిఖరం దర్శించి ఆదృష్టిని అలానే ఎప్పుడు నిలుపుకుంటుందో?<br />
<br />
<b><span style="color: #274e13;">కానుక</span></b><br />
<b><span style="color: #274e13;"> </span></b><span style="color: #20124d;">కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనవతౌ</span><br />
<span style="color: #20124d;">గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే।</span><br />
<span style="color: #20124d;">శిరస్స్థే శీతాంశౌ చరణయుగళస్థే౭ఖిలశుభే</span><br />
<span style="color: #20124d;">కమర్థం దాస్యే౭హం భవతు భవదర్థం మమమనః॥</span><br />
<br />
శివా! నీకు ఏదైనా విలక్షణమైన సరిక్రొత్త కానుక ఇవ్వాలని మనస్సు మారాంచేస్తున్నది. ఏమియ్యగలను.ధనువు ఇచ్చుకుందామంటే నీచేతిలో బంగారుకొడ మేరువు ధనువై ప్రకాశిస్తున్నది. పోనీ వెండిబంగారాలు ఇద్దామంటే కుబేరుడు నిత్యం పంపిస్తున్నవేకదా! నీకు చల్లగా ఉండే ఏపుష్పరసాలు సమర్పిద్దామన్నా శిరస్సుపై చంద్రుడు పండువెన్నెలలు కుమ్మరిస్తున్నాడాయె. నీకు సేవలుచేయడానికి నాకుమారీమణిని ఇద్దామంటే సర్వవిథాలా సర్వవేళలా సర్వమంగళ నిన్ను సేవిస్తున్నది. ఫలాలు ఇద్దాము అంటే భవనం ముందువెనకా అన్నీ కల్పవృక్షాలే. పాలిద్దామంటే పెరటినిండా కామధేనువులే. శంకరా! కొత్తది ఏమి ఇయ్యగలను? అన్నీ నీవిదివరకు అనుభవించినవే. మనస్సు అనే విచిత్రవస్తువు ఉన్నది. అది అర్పిస్తాను స్వీకరించు ప్రభూ!<br />
<br />
<b style="color: #274e13;">ముక్తిదాత</b><br />
<b style="color: #274e13;"> </b><span style="color: #20124d;">సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే</span><br />
<span style="color: #20124d;">సామీప్యం శివభక్తిదుర్యజనతా సాంగత్యసంభాషణే।</span><br />
<span style="color: #20124d;">సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే</span><br />
<span style="color: #20124d;">సాయుజ్యం మమసిద్దమత్రభవతి స్వామిన్ కృతార్థోన్మ్యహమ్॥</span><br />
<br />
సాయీశ్వరా! ముక్తిదాతవంటే నీవేదేవా! నాల్గు ముక్తులూ ఒకేసారి ప్రసాదించగలవు స్వామీ! దయాళూ! నీక్షేత్రానికి వచ్చి నీభక్తులతో స్నేహంచేసుకున్నంత మాత్రాన సాలోక్యముక్తిని ప్రసాదిస్తావు. శివా! మహాదేవా! సాయీశ్వరా! తాండవమూర్తీ! నటరాజా! అని నోరారా పిలిచినంతమాత్రాన సామీప్యానికి జేర్చుకుని సామీప్యముక్తిని అనుగ్రహిస్తావు. నీరూపంచూస్తూ నీకభిషేకం చేస్తూ నిన్ను పరికిస్తున్నమాత్రాన సంతోషించి సారూప్యముక్తిని చేకూరుస్తావు. నిన్ను మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్టించుకుంటేచాలు సాయుజ్యముక్తిని అందిస్తావు.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-19397449161820732982010-11-13T07:11:00.005+05:302010-11-13T07:11:00.183+05:30శివానందలహరి 8<b style="color: #274e13;">జీవన్ముక్తి</b><br />
<span style="color: #20124d;">కరోమి త్వత్పూజాం సపది సుఖయో మే భవ విభో</span><br />
<span style="color: #20124d;">విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి।</span><br />
<span style="color: #20124d;">పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా</span><br />
<span style="color: #20124d;">మదృష్ట్వా తత్ధేదం కథమిహ సహే శంకరవిబో॥</span><br />
<br />
ఓసాయీశ్వరా! భక్తకల్పతరువా! నీదయ అపారం. అడిగినదానికంటె అధికంగా ఇస్తావు. ఎంతపెద్దవరం అయినా వేగమే ఇయ్యగలవు. వీడు నన్నుగూర్చి బాగాభజించాడు అని విష్ణుపదవి ఇచ్చావనుకో నేను వరాహమునై నీపాదపద్మములు వెతకలేను. వీడు బాగా ధ్యానం చేశాడు బ్రహ్మపదవి ఇచ్చావనుకో హంసనై నీశిరోజాగ్రం ఆకాశమంతా వెతికిపట్టుకోలేను.<br />
నీకేమి నీవేవైనా ఇస్తావు. కానీ నేను దక్కించుకోవద్దూ. ఆగొప్పలు నాకెందుకులేగానీ ఇసుమంత జీవన్ముక్తి ఇమ్ముచాలు. నాకు దురాశలులేవు.<br />
<br />
<b style="color: #274e13;">శివవైభవం</b><br />
<b style="color: #274e13;"> </b><span style="color: #20124d;">కదా వా కైలాసే కనకమణి సహగణై</span><br />
<span style="color: #20124d;">ర్వసన్ శంభో రగ్రే స్పుటఘటితమూర్థాంజలి పుటః।</span><br />
<span style="color: #20124d;">విభోసాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్</span><br />
<span style="color: #20124d;">విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥</span><br />
<br />
మహాదేవా! నీమహావైభవం మహైశ్వర్యం నాకనులారా చూడాలని ఉంది స్వామీ! ఆమథురక్షణం ఎప్పుడు అనుగ్రహిస్తావోకదా! ఆపరిశుద్ధ పరిశుభ్ర ధవళ ధగద్ధగల కైలాసాద్రి, ఆఆద్రిపై మధురమంజుల మందారపుష్పవాటిక, ఆవాటికమద్యంలో మణిమయ మహామాణిక్య రత్నమందిరం. ఆమందిరప్రాంగణంలో మెరిసిపోయే సహస్రస్తంభమంటపం. ఆమంటపంలో దేవగాంధర్వ ఆనందమంగళధ్వని.<br />
పార్వతీపతీ! పాహిపరమేశ్వరా! అనే నారదాదుల నందిస్తోత్రస్రవంతి. మధుర మహిత లలిత కీర్తనలు. దేవకోటి సస్తవం. వీటితో నిండిన నీసంస్థాన మహావైభవంచూస్తూ నీసభలో సభ్యుడిగాఉండి యుగయుగాలనూ క్షణాలుగా గడపాలని మహాకాంక్షప్రభూ! కటాక్షించు కళ్యాణగుణధామా!<br />
<br />
<b style="color: #274e13;">శివవిభూతి</b><br />
<br />
<span style="color: #20124d;">స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభి ర్నియమినాం</span><br />
<span style="color: #20124d;">గణానాం కేళీభి ర్మదకలమహూక్షస్య కకుది।</span><br />
<span style="color: #20124d;">స్థితం నీలగ్రీవం త్రినయన ముమా శ్లిష్టవపుషం</span><br />
<span style="color: #20124d;">కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్॥</span><br />
<br />
సాయీశా! మహేశా! నీవైభవ శివమూర్తిని దర్శించాలని ఉన్నది. బ్రహ్మాది దేవతా సమూహాలు బారులుతీరి నిలువబడి 'జయజయ' ద్వానాలు చేస్తుండగా, నీభూతప్రేత ప్రమథగణాలు శివంకరముగా నాట్యంచేస్తుండగా, నందీశ్వరుడు మోరపైకెత్తి బ్రహ్మాండం మారుమ్రోగేలా రంకెలు వేస్తుండగా, ఈమహాసంరంభం చూచి గౌరీదేవి సంభ్రమించి నిన్ను కౌగిలించుచుండగా, నీకంఠముపై మెరిసే హరినీల కాంతిసౌందర్యం చిందుతుండగా, నీకన్నులు వింతసోయగాలు వెలయిస్తుండగా, నీవుమహదానందంగా ఊరేగుతున్న ఉత్సవశోభ దర్శించాలని తీవ్రకాంక్షదేవా! ఆఆదృష్టం నాకున్నదంటావా? ఎప్పుడు కలుగజేస్తావో! అశుతోషా!సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-24314352782382634022010-11-12T14:18:00.000+05:302010-11-12T14:18:03.455+05:30శివానందలహరి 7<b style="color: #274e13;">నీభక్తుడను</b><br />
<span style="color: #20124d;">దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే</span><br />
<span style="color: #20124d;">దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే।</span><br />
<span style="color: #20124d;">మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే</span><br />
<span style="color: #20124d;">వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు పయమ్॥</span><br />
<br />
ఓశివా! భక్తవత్సలా! దీననాథ! నేను ఈభవసాగరంలో పడిపోయాను. ఈ జంబాలకూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు, దురాశాలతలు నన్ను పాశబద్దుణ్ణి చేస్తున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాలు, గృహాలయందు యాచనా విహారాలు, చింతలు పంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగాలేచి నన్ను భీతిల్లజేస్తున్నాయి. పాపవాగుర దుఃఖాలతో ఆచ్చాదితములైన ఊబిప్రవాహాలు నన్ని లోనికి లాక్కుపోతున్నాయి.<br />
ప్రభూ! ఇందులో కూలిపోతున్నాను. విధి నన్నిలా చేశాడు. ఆవిథి నీకు భక్తుడని వానిమాటలు సాగిపోయేలా చేస్తున్నావు. న్రహ్మపై ప్రీతిచే నామొర వినికూడా ఉపేక్షవహిస్తున్నావు. భక్తులందరిపైన నీకు వాత్సల్యమే. బ్రహ్మ చేష్టలు, విన్నపాలు ఆలకించినవాడవు ఇవాళకాకపోయినా రేపయినా నాకోరికలు మన్నిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది. దురాశవలన దుఃఖం, దుఃఖం వలన పాపం, పాపం వలన పతనం కలుగుతున్నాయి. కనుక శివా! నాకు దురాశాలేకుండా చేయి.<br />
<br />
<b style="color: #274e13;">మానసమర్కటం</b><br />
<b style="color: #20124d;"></b><span style="color: #20124d;">సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ</span><br />
<span style="color: #20124d;">నట త్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరమభితః।</span><br />
<span style="color: #20124d;">కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంతచపలం</span><br />
<span style="color: #20124d;">దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో॥</span><br />
<br />
ఆదిభిక్షూ! శంకరా! నామనస్సు చాలా చపలపమైనది. అదికోతి వంటిది. దానిని నీవే సరైనమార్గంలో పెట్టాలి. ఈ నామానసమర్కటం మోహకారణమైన చెరకుతోటలవంటి భోగాలవైపులు పరుగులు తీస్తుంది. కామగుణవర్థకాలైన కామీనీ కుచాద్రులపై తైతక్కలాడుతానంటుంది. ద్వేషరోషలోభాదులనే వృక్షశాఖాగ్రాలపైకి ఎగబ్రాకి కోతికొమ్మచ్చు లాడుతుంటుంది. శృంగారరస ప్రవాహాలలోని సుడిగుండాలలోదూకి మునిగి తేలుతుంటుంది.<br />
ఇది చాలా చపలస్వభావ. దీనిని నాదగ్గర ఉంచుకోలేను. దీనితో వేగటం చాలాకష్టం. మంచిమాట ఒక్కటీ వినదు. నీమాటయితే వింటుంది. నీభిక్షుకవేషానికి తగినట్లుగా బాగా ఉంటుంది. భక్తి అనే తాడుతో బంధించి నీకు ఇస్తాను. తీసుకుపో. నాకష్టాలు తీర్చినవాడవవుతావు. <br />
<br />
<b style="color: #274e13;">మానస పటకుటీరము</b><span style="color: #20124d;">ధృతి స్తంభాదారాం దృఢగుణనిబద్దాం సగమనాం</span><br />
<span style="color: #20124d;">విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం।</span><br />
<span style="color: #20124d;">స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రావ్య విశదా</span><br />
<span style="color: #20124d;">జయస్వామిన్ శక్త్యాసహ శివగణైస్సేవిత విభో॥</span><br />
<br />
ఈశ్వరా! సాయీశ్వరా! దీనబాంధవా! నామానసం ఒకపటకుటీరంగా దిద్ది తీర్చాను. ఇందు నీవు ప్రమధగణంతో, పార్వతీదేవితో వచ్చి నివాసం చేయవచ్చు. రా! స్వామీ! రా! ఆహ్వానిస్తున్నాను. ధైర్యం అనే స్తంభాలు గట్టిగా నిలబెట్టాను. గుణాలు అనే తాళ్ళతో గట్టిగా బిగించికట్టాను. గుడారం ఏర్పాటు చేశాను. దానిలో ద్వాదశపద్మాలతో అలంకృతమైన తెరలలో గదులు ఏర్పరచాను. కుటీరాన్ని ప్రతిదినం నిర్మలగంగాతీరభూములలో వికసించిన మందారాలుతెచ్చి అలంకరిస్తున్నాను. భక్తి అనేదూది ఏకించి మెత్తమెత్తని ఆసనాలు, శయ్యలు ఏర్పాటు చేశాను. ఇది అన్నివిధాలా అర్హతగలది. దృఢమైనది. నీకుయోగ్యమైనది. నీవు వచ్చి నన్ను చరితార్థుణ్ణి చేయవలసినది.<br />
<br />
<b style="color: #274e13;">మన స్తస్కరుడు</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">ప్రలోభాద్యై రర్థాహరణపరతంత్రో ధనిగృహే</span><br />
<span style="color: #20124d;">ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతిబహుదా తస్కరపతే।</span><br />
<span style="color: #20124d;">ఇమం చేతోశ్చోరం కథ మిహ సహే శంకర విభో</span><br />
<span style="color: #20124d;">తవాధీనం కృత్వామయి నిరపరాథే కురు కృపామ్॥</span><br />
<br />
పరమేశ్వరా! పాపహరా! శంకరా! నామనస్సు వట్టి దొంగబుద్ధి కలది. ఈదొంగ గొల్లఇండ్లలో వెన్నలు తినివస్తుంది. చిత్తహరా! ఈదొంగ మానినీమణుల మాణిక్యహారాలు కాజేస్తుంటుంది. గుణహరా! ఈదొంగ ధనవంతులెంత జాగ్రత్తగా ఉన్నా వారికన్నుగప్పి మోసంచేసి ప్రతివస్తువునూ దోచేస్తుంటుంది. దేవరా! ఈదొంగ ఎదురుపడి పలకరించినవారిని నిలువుదోపిడీ చేస్తుంటుంది. ఈఖలబుద్ధిని నీవేమార్చాలి. మంచిమార్గంలో పెట్టాలి. ఈదొంగబుద్ధులను దారిలోపెట్టే సమర్థుడవు నీవుతప్ప మరెవ్వడూలేడు. వీడు నాస్వాధీనంలో ఉండటంలేదు. నీవు తస్కరాధిపతివి. వారిని అదిలించి మంచిమార్గంలో పెట్టే సమర్థుడవు. నామొరవిని మర్యాద కాపాడు ప్రభూ! నీకాళ్ళు పట్టుకుంటాను.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-15489670280815939992010-11-11T06:42:00.008+05:302010-11-11T06:42:00.373+05:30శివానందలహరి 6<b style="color: #274e13;">విధి</b><br />
<span style="color: #20124d;">విరించిర్ధీర్ధాయ ర్భవతు భవతా తత్పరశిర</span><br />
<span style="color: #20124d;">శ్చతుష్కం సంరక్షం సఖలు భువిదైస్యం లిఖితవాన్।</span><br />
<span style="color: #20124d;">విచారః కోవా మాం విశదకృపయా పాతి శివ తే</span><br />
<span style="color: #20124d;">కటాక్షవ్యాపారః స్వయమపిచ దీనావనపరః॥</span><br />
<br />
సాయీ!సాంబా! కారుణ్యసాగరా! నన్నిలా సృజించిన బ్రహ్మదేవుణ్ణి నాల్గుకాలాలపాటు బ్రతకనీ. కష్టాలన్నీ మాకేరాయనీ. ఘోరారణ్యాలలో బ్రతకమని వ్రాసినా వ్రాయనీ. మందభాగ్యులు ధీనులు హీనులు అని వ్రాసినా వ్రాయనీ. అవికూడా మామంచికే. అవి ఉంటేనే మేము నిన్ను ఆశ్రయించేది. నీ భజనచేసేది. నీవు ఔదార్యం చూపి రక్షించేది. కష్టాలే లేకపోతే నీసాంగత్యం నీభక్తిమాధుర్యం లభించేదికాదేమో.<br />
ఆయన వ్రాతలు మమ్మేమి చేస్తాయి. మావెంట దంట కంటకనిపెట్టి నీవుండగా నీవిభూతి మాకురక్ష. నీవు మృత్యుంజయుడవు. నీకృప అపారం. నిర్హేతుకం. నీవు కాలాంతకుడవు. అచ్యుతుడు ప్రసన్నుడైతేదుఃఖాలు మాయమవుతాయి. సూర్యుడికి అభిముఖంగా నడిచేవాడికి చీకటి ఎక్కడిది?<br />
<br />
<b style="color: #274e13;">నాఅదృష్టము</b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;"></span><br />
<span style="color: #20124d;">ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో</span><br />
<span style="color: #20124d;">ప్రసన్నేపి స్వామిన్ భవ దమల పాదాబ్జయుగళమ్।</span><br />
<span style="color: #20124d;">కథం పశ్యేయం మాం స్థగయతి సమస్సంభ్రమజుషాం</span><br />
<span style="color: #20124d;">నిలిపానాం శ్రేణి ర్నిజకనకమాణిక్య మకుటై॥</span><br />
<br />
స్వామీ! జగత్రయప్రభో! నీప్రాభవం ఏమని వర్ణించను? శివా! దేవా! మహావిష్ణువు, మహేంద్రుడు, మహామహుడైన పితామహుడు ఆదిదేవతామన్యులు నీపాదారవిందాలపై మణీకిరీటాలి మోపి నమస్కరిస్తున్నారు.<br />
రెందువైపులా రేరాజు దినరాజులున్నారు. ముందువైపున వృషభరాజు మోర పైకెత్తి మోకరిల్లుతున్నారు. దేవతాకోటికోటీర మణిమయకాంతుల వలయాలలోనీశ్రీపాద పద్మద్వయం తేజరిల్లిపోతున్నది. ఇంకా మిగిలిన దేవతాబృందాలు వివిధ దేశాధినాథులు భటులబెత్తముల దెబ్బలు భరించి పంక్తులలో నిలువుకాళ్లపై నిలిచియున్నారు.<br />
ఇంతపెద్ద మహాసభలోకి ప్రవేశం నీపాద సందర్శనభాగ్యం నాకుకలగటం నీకృపాకటాక్ష విశేషమేగానీ అదిలేకున్న ఇదిసాధ్యమా? స్వామీ! నేను అల్పుణ్ణి. దౌర్భాగ్యుణ్ణి. దీనుణ్ణి. నన్ను సదా కరుణించు కారుణ్యసింధూ!<br />
<b><br />
<span style="color: #274e13;">లోకైకప్రదాత</span></b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;">త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం</span><br />
<span style="color: #20124d;">మహంత స్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః।</span><br />
<span style="color: #20124d;">కియ ద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతీ</span><br />
<span style="color: #20124d;">కదావా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా॥</span><br />
<br />
పరిశుద్ధ స్వరూపా! పరమేశ్వరా! పరమాత్మా! నీవు లోకైక ప్రభుడవు. పరంధాముడవు. పరమపద ఫలప్రదాతవు. శోకనాశకుడవు. మృత్యుంజయుడవు. ఆనందదాతవు. నీకు శతవందనాలు. దేవేంద్రులంతటి గొప్పవారు పెద్దపెద్ద పదవులుపొంది పరమపదం కావలసివచ్చేసరికి నీదగ్గరకువచ్చి నిన్నే వేడుకుంటారు. వారికెన్నో వరాలు ఇస్తుంటావు. నీఔదార్యం అపారం. కామ్యాలు తీర్చటంలో నీయంతటి కారుణ్యమూర్తి మరొకరులేరు. దీనజన కామధేనువుడివి నీవు. నేను దీనాతిదీనుణ్ణి. నీవేతప్ప మరొకదిక్కులేదు నాకు. నాకోరిక చాలాచిన్నది. ఇది తీర్చుట నీకెంత? నాకు నీసేవాభాగ్యం కల్పించి నన్ను ఇక్కడే ఉంచుకో.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-16431513708760357132010-11-10T06:54:00.004+05:302010-11-10T06:54:00.379+05:30శివానందలహరి 5<b style="color: #0c343d;"><span style="color: #274e13;">దీనరక్షకుడు</span></b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;"></span><br />
<span style="color: #20124d;">అసారే సంసారే నిజభజనదూరే జడధియా</span><br />
<span style="color: #20124d;">భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితమ్।</span><br />
<span style="color: #20124d;">మదన్యః కో దీన స్తవ కృపణ రక్షాతినిపుణః</span><br />
<span style="color: #20124d;">త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే॥</span><br />
<br />
పశుపతీ! సర్వభూతాధిపతీ! శంకరా! నేను నీకథాశ్రవణం చేయలేదు. నీసంకీర్తన వినిపించుకోలేదు. నీనామం స్మరించలేదు. నీపాదపద్మాలకు అభివందనం చేయలేదు. నటరాజా! నీ పరిచర్య చేయలేదు. నీ పాదార్చన నిర్లక్ష్యం చేశాను. నీదాస్యం చిన్నతనంగా భావించాను. నీతో మైత్రిచేయాలనికూడా అనుకోలేదు. నీకు ఆత్మనివేదనం చేయాలనే సంగతే తెలియదు. సాయీశ్వరా! సర్వేశా! సారహీనమైన సంసారచక్రంలో పడి నలిగి నశించిపోతున్నాను. ఎక్కడా గతిలేదని తెలుసుకున్నాను. చిట్టచివరకు నీపాదాలేగతి అని తెలుసుకున్నాను. నీ సన్నిధికి చేరుకున్నాను. నన్ను నీవే చేర్చుకోవాలి. ఇంతహీనాతిహీనుణ్ణి ఎవరు రక్షింపసమర్థులు? సయాసముద్రుడివి, అనాథనాధుడివి, దీనవత్సలుడివి, అర్తరక్షాదక్షా!స్వామీ నీవే శరణం.<br />
<br />
<b style="color: #274e13;">అనాథనాథ</b><br />
<span style="color: #20124d;">ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే</span><br />
<span style="color: #20124d;">ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః।</span><br />
<span style="color: #20124d;">త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః</span><br />
<span style="color: #20124d;">ప్రయత్నా త్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః॥</span><br />
<br />
శివా! అంబా మనోహరా! త్ర్యంబకేశ్వరా! నీవు దీనజనబాంధవుడవు. చంద్రకళాధరా! జంగమేశ్వరా! అనాథనాథుడవు. దీనరక్షకా! విజ్ఞానవరదాయకా! కొండకోనలలో బతికే అడవిజాతులవారైన పతితులను పావనంచేసేవాడా! పతితపావనా! పరమేశా! కరుణాసముద్రా! నీవు పాపులైన భూతప్రేతగణాలనూ ఉద్ధరిస్తావు.<br />
ఇంతదయామయుడు దేవతాపరిపాలకులలో మరొకడులేడు. పాతకులలో నావంటి ఘోరపాతకుడు లేడు. ఇటువంటివాణ్ణి ఎవడూ రక్షించలేడు. నీవే కాపాడగల సమర్ధుడవు. మా బంధుడవు. దగ్గరున్నవాడిని ఏడిపించి దూరంగా ఉన్నవారిని కాపాడడమనేది ఏమిధర్మం. స్వామీ! శరణాగతులకు రక్షించటం నీకు సహజగుణం. భక్తుల నీకునీవే సాటి.<br />
<b><br />
<span style="color: #274e13;">బ్రహ్మగీతతుడు</span></b><span style="color: #20124d;"> </span><br />
<span style="color: #20124d;"></span><br />
<span style="color: #20124d;">ఉపేక్షా నోచే త్కింనహరపి భవద్ధ్యానవిముఖాం</span><br />
<span style="color: #20124d;">దురాశా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్।</span><br />
<span style="color: #20124d;">శిర స్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే</span><br />
<span style="color: #20124d;">కథంవా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్॥</span><br />
<br />
శివా! శిష్ట జనావనా! ఆర్యాదేవీప్రియా! నిన్ను ధ్యానించడానికి బుద్ధి నిలవటంలేదు. అపవర్గం అందించే అమృతవరదాతా మంచిపనులు చేయటానికి నామనస్సు మారాము చేస్తున్నది. మదనవైరీ! సర్వాంతర్యామీ! నీకు తెలియనిదేమున్నది. చెడ్డకామం ఎంతప్రయత్నించినా నశించటంలేదు. ఐశ్వర్యప్రదా! విశ్వకళ్యాణగుణా! నాకు అర్థమోహం దూరంకావటంలేదు.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-44868319270665389352010-11-09T07:06:00.008+05:302010-11-09T07:06:00.391+05:30శివానందలహరి 4<b><span style="color: #0c343d;">పరమానందలహరి</span></b><span style="color: #20124d;"> </span><br />
<br />
<span style="color: #20124d;">నరత్వం దేవత్వం నగవస మృగత్వం మశకతా</span><br />
<span style="color: #20124d;">పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్।</span><br />
<span style="color: #20124d;">సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ</span><br />
<span style="color: #20124d;">విహారాస్తకం చేద్ధృదయ మిహకిం తేన వపుషా॥</span><br />
<br />
పార్వతీశా! సర్వలోకాధీశా! సాయీశా! నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదిమ్చినా ప్రభుపాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు ప్రభూ! స్వామీ నన్ను నరునిగా, వానరునిగా, రాక్షసునిగా ఎలా పుట్టించినా పరవాలేదు. మృగధరా! మేరుధరా! శశిధరా! శివా! నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను. శ్రీకాళహస్తీశ్వరా నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా నొచ్చుకోను. దేహం ఏదైనా హృదయంలో నీపాదపద్మస్మరణానందలహరీ ప్రవాహం నిండుగా ఉండేలా చేయి స్వామీ!<br />
<br />
<b style="color: #274e13;">ఆశ్రమాలు</b><span style="color: #20124d;"> </span><br />
<br />
<span style="color: #20124d;">వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో</span><br />
<span style="color: #20124d;">నరోవా యః కశ్చిద్భవతుభవ కిం తేన భవతి।</span><br />
<span style="color: #20124d;">యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే</span><br />
<span style="color: #20124d;">తదీయ స్త్వం శంభో భవసి భవభారం చ వహసి॥</span><br />
<br />
విశ్వేశ్వరా! శంకరా! మానవుడు నిష్టతో బ్రహ్మచర్యాశ్రమంలోని ఎన్నో శ్రమలకోర్చి నియమాలు పాటించి, విద్యావినయశీల సంపన్నుడైనా, సర్వేశ్వరా! గృహస్థాశ్రమంలో అనేక కర్మలు కర్తవ్యాలు యజ్ఞయాగాలు దానాలు ధర్మాలుచేసినా, కైలాసవాసా! వానప్రస్థుడై పరమనిష్ఠాగరిష్ఠుడై కేవల కైవల్య కాంక్షియైనా, త్రినేత్రా! సన్యాసియై అనేకయోగ విద్యారహస్యాదులు ఎరిగిన పండితుడైనా, మహాదేవా! మనః పద్మం నీకు సమర్పించి శరణాగతి కోరుకోగల భక్తిగలవాడైతేనే ముక్తికి యోగ్యుడౌతాడు.<b> </b><br />
<br />
<b style="color: #274e13;">వివిధయోగాలు</b><span style="color: #0c343d;"> </span><br />
<br />
<span style="color: #0c343d;">గుహాయాం ఘేవా బహిరపి వనే వాద్రిశిఖరే</span><br />
<span style="color: #0c343d;">జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలమ్।</span><br />
<span style="color: #0c343d;">సదా యస్యై వాంతఃకరణ మపి శాంభో తవ పదే</span><br />
<span style="color: #0c343d;">స్థితే చేద్యోగో౭సౌ సచ పరమయోగె సచ సుఖీ॥</span><br />
<br />
పరమేశ్వరా! యోగసాధకులు నానాశ్రమలుపడి శరీరాన్ని శుష్కింపజేసి అవస్థలుపడేవారే ఎక్కువగానీ మనోనిశ్చలత కలిగి మనస్సమర్పణ చేసేవారు అరుదుగా ఉన్నారు. శివా! కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసంచేసి ఉత్తీర్ణులౌతున్నారు. గంగాధరా! మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి ఘోరంగా తపస్సుచేస్తున్నారు. మారహరా! ఇంకాకొందరు గ్రీష్మంలో పంచాగ్నిమద్యలో ఒంటికాలుమీదనిలిచి ఘోరతపస్సు చేస్తున్నారు. వామదేవా! నెత్తురు గడ్దకట్టుకుపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తున్నారు. వారు తమచిత్త సరోజాన్ని పరమేశ్వరార్పణ చేయాలి అనేది మరచిపోతే వారిశ్రమ అంతా వ్యర్థంకదా. మనఃకమలం మహదేవార్పణం చేసి నిశ్చలమైన భక్తిని ఉపాసించాలి.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-5429811686432509802010-11-08T07:13:00.001+05:302010-11-08T07:13:00.069+05:30శివానందలహరి 3<b><span style="color: #274e13;">ఇంద్రియాలు</span></b><span style="color: #0c343d;"> </span><br />
<span style="color: #0c343d;">మనప్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ</span><br />
<span style="color: #0c343d;">కర శ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ।</span><br />
<span style="color: #0c343d;">తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే</span><br />
<span style="color: #0c343d;">పరగ్రంధైః కిం వా పరమ శివ జానే పరమతః॥</span><br />
<br />
పరమశివా! సాయిదేవా! జ్ఞానస్వరూపా! నిర్థూతపాపా! నామనస్సు ఒకతుమ్మదయై నీపాదపద్మం వ్రాలి కర్ణికపై నిలిచి భక్తిమకరందాన్ని పానం చేస్తుండాలి. వాత్సల్యమూర్తీ! నావాక్కులు సుధాధారలై మధురభావల జాలులో ప్రవహించి నీపవిత్రస్తోత్ర సముద్రంలో లీనమై చరితార్థాలు కావాలి. మహైశ్వర్య ప్రదా! నాహస్తపద్మాలు నీ సమస్తోపచారాలతో పరిమళించి బాగుగా వికసించాలి.<br />
నాగేంద్రభూషణా! నా కర్ణపుటాలు నానా మహిమాన్వితాలైన నీకథామృత ఫలాలు నిండుగా పట్టుకొని నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. మహాదేవ! నామనస్సు సహస్రారవిందంలో సాంబమూర్తివై వెలుగొందే నిన్ను ధ్యానిస్తూండాలి. కామ్యదా! నా కన్నులలోని చూపు భ్రూమధ్యంలో నిలిచి నీఅనంతరూప వైభవాన్ని దర్శిస్తూండాలి<br />
<b><br />
<span style="color: #274e13;">మోహజాలము</span></b><span style="color: #0c343d;"> </span><br />
<span style="color: #0c343d;">యథాబుద్ధి శ్ముక్తౌ రజతమితి కాచాశ్మని మణి</span><br />
<span style="color: #0c343d;">ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాను సలిలం।</span><br />
<span style="color: #0c343d;">తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో</span><br />
<span style="color: #0c343d;">మహాదేవేశం త్వాం మనసి చ సమత్వా పశుపతే॥</span><br />
<br />
గిరిజామనోహరా! శంకరా! మానవులు పెక్కుభ్రమలలోపడి నిజవస్తుతత్వం తెలుసుకోలేక మాయావస్తువుల వెంబడి నశించిపోతున్నారు. మద మోహ మాత్సర్య మాయాగ్రస్తులైన మందమతులు భ్రమలోపడి సత్యం తెలుసుకోలేక పోతున్నారు. భోగలాలసులై క్షుద్రదేవతలను ఉపాసించి ముక్తిప్రదావతవైన నిన్నుమరచి అల్పసుఖాలకై అల్పులను ఆశ్రయిస్తున్నారు. అదేశాశ్వతం అనుకుని మురిసిపోతున్నారు. శివా! నిన్ను భజించినవారు నిరుపమాన నిర్మలానందం పొందుతారు.<br />
<br />
<b style="color: #274e13;">ఆత్మపుష్పాలు</b><br />
<span style="color: #0c343d;">గభీరే కాపారే విశతి విజనే ఘోరవిపినే</span><br />
<span style="color: #0c343d;">విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః।</span><br />
<span style="color: #0c343d;">సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే</span><br />
<span style="color: #0c343d;">సుఖే నావస్థాతం జన ఇహ న జానాతి కిమహో॥</span><br />
<br />
ఉమానాథా! సాయీశ్వరా! సత్యశివసుందర మహేశ్వరా! నీకు మానసాంబుజాలు సమర్పించలేని మందబుద్దులు బాహ్యపూజకై ఎంత ఆడంబరం చేస్తున్నారు. నీకు సహస్ర సారసార్చన చేయాలని, లోతైన సరోవరాల్లో దిగి, తీగలు తెంచి ఎన్నో తామరపూలు తెంచుకుని వస్తున్నారు. లక్షబిల్వార్చనకని అడవులలోకి వెళ్ళి లేతలేత మారేడుకొమ్మలను తెచ్చి గుట్టలు పోస్తున్నారు. క్షీరాభిషేకాలని లేగదూడల మూతులు బిగించి పాలన్నీ బానలకొద్దీ పిందుకవస్తున్నారు. పాపం! వారికి నీవు భావప్రియుడవనీ, ఆత్మారాధన అంటే ఇష్టమనీ తెలియదు.చెప్పినా వినిపించుకోరు. మానసోద్యానవనంలో పూచిన నాలుగు చిన్నిగుణాలనే పూలు నీకు సమర్పిస్తే నీవెంత సంతోషిస్తావో తెలియదు.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-18405242769977042662010-11-07T07:22:00.011+05:302010-11-07T07:22:00.526+05:30శివానందలహరి 2<b style="color: #274e13;">ఏకైక ఫలప్రదాత</b><span style="color: #0c343d;"><br />
</span><br />
<span style="color: #0c343d;">సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః</span><br />
<span style="color: #0c343d;">సమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్।</span><br />
<span style="color: #0c343d;">హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజా మసులభం</span><br />
<span style="color: #0c343d;">చిరంయాచే శంభో శివ తవపదాంభోజ భజనమ్॥</span><br />
<br />
పరమశివా! దయాసముద్రా! అక్షయ వరప్రదాతా! భక్త చింతామణీ! కామధేనూ! నీపాదారాధన విడిచి అల్పఫలాలు ఇచ్చే క్షుద్రదేవతల పాదాలుపట్టి అర్థించలేను. భ్రమలోపడి మణులను వీడి గాజుపెంకులవెంట పరిగెత్తలేను. పాలు ఇచ్చే కామధేనువును కాదని గొడ్డుటావువెంట కుండగొని పోవలేను. హరిబ్రహ్మాదులకే లభ్యములుకాని నీపవిత్ర పాదపద్మాలు నాహృదయచక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకొంటాను. మహాదేవ! నన్ను దయజూడు. నీవు ఒక్కడవే శాశ్వతుడవు. నిన్నువేడుకుంటున్నాను. జీవన్ముక్తిని ప్రసాదించు.<br />
<br />
<b><span style="color: #274e13;">పశువు</span></b><br />
<span style="color: #0c343d;">స్మృతౌ శాస్త్రేవైద్యే శకున కవితాగాన ఫణితౌ</span><br />
<span style="color: #0c343d;">పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్వ చతురః।</span><br />
<span style="color: #0c343d;">కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే</span><br />
<span style="color: #0c343d;">పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృతయా పాలయవిభో॥</span><br />
<br />
సర్వజ్ఞా! సర్వేశ్వరా! పరమశివా! పశుపతీ! నేను నిజంగా పశువునే. ఏమీ నేర్చుకోలేదు. ధర్మశాస్త్రాలను ఎరుగను. భాషావైదుష్యాలు లేవు. వైద్యవిద్య రాదు. శాస్త్రపాండిత్యమూ, సంగీతసాహిత్యాలు, పురాణాలు, మంత్రాలు ఏవీ తెలియవు. హాస్య శృంగారరస ప్రసంగాలు చేయటం చేతకాని పని. నీవు అన్నీ తెలిసినవాడవు. ధీనబాంధవుడవు. అనాథనాథుడవు. పశుతుల్యుండనైన నన్ను నీవేరక్షించాలి. నీవుకాదన్న వేరేదిక్కులేదు. అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ.<br />
<br />
<b style="color: #274e13;">శుష్కతర్కాలు</b><br />
<span style="color: #20124d;">ఘటోవా మృత్పిండో౭ప్యరుణురపిచ ధూమోగ్నిరచలః</span><br />
<span style="color: #20124d;">పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్।</span><br />
<span style="color: #20124d;">వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా</span><br />
<span style="color: #20124d;">పదాంబోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజసుధీః॥</span><br />
<br />
ఓపండితులారా! ధీరాగ్రగణ్యులారా! హేతువాద తర్కాలు కేవలం కంఠశోషను ఫలంగా మిగులుస్తాయి. అవి మృత్యువును జయించేవికావు.ఆయుఃకాలం వ్యర్థంచేయకుండా తనువులో బలం ఉన్నప్పుడే మృత్యుంజయస్వామి పాదపద్మాలను ఆరాధించండి. ఆఈశ్వరనామ స్మరణమే నీకు మేలుచేయునది.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-61272802751294480912010-11-06T13:43:00.002+05:302010-11-07T00:29:28.492+05:30శివానందలహరి 1శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ కొన్నిశ్లోకాలను ప్రచురించ సంకల్పించాను. <br />
<div style="text-align: center;"><span style="font-size: large;"><b><span style="color: red;">ఓం నమఃశివాయ</span></b></span></div><b style="color: #274e13;">శివశక్తే నమస్తుభ్యం</b><br />
<span style="color: #20124d;">కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః</span><br />
<span style="color: #20124d;">ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।</span><br />
<span style="color: #20124d;">శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున</span><br />
<span style="color: #20124d;">ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥</span><br />
<br />
శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.<br />
<br />
<b style="color: #274e13;">గాధాప్రవాహం</b><br />
<span style="color: #20124d;">గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో</span><br />
<span style="color: #20124d;">దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।</span><br />
<span style="color: #20124d;">దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం</span><br />
<span style="color: #20124d;">వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥</span><br />
<br />
శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!<br />
<br />
<b style="color: #274e13;">మహదేవుడు</b><br />
<span style="color: #20124d;">త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం</span><br />
<span style="color: #20124d;">జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।</span><br />
<span style="color: #20124d;">మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం</span><br />
<span style="color: #20124d;">చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥</span><br />
<br />
చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు. ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3507692212240825187.post-43354885011842184742010-03-24T14:49:00.000+05:302010-03-24T14:49:55.305+05:30శ్రీరామ రక్షాస్తోత్రం<div style="text-align: center;"><div style="margin-left: 240px; text-align: left;"><span style="font-size: small;"><b>వినియోగః</b></span></div><div style="text-align: left;">ఓం అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీసీతారామచంద్రో దేవతా అనుష్టుప్ చంధః సీతా శక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః</div><div style="text-align: left;"><div style="text-align: center;"><span id="goog_838183612"></span><span id="goog_838183613"></span></div><div style="margin-left: 160px; text-align: left;"><br />
<span style="font-size: small;"><b>ధ్యానమ్</b></span></div></div><div style="margin-left: 80px; text-align: left;">ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం, బద్ధపద్మాసనస్థం<br />
పీతం వాసో వసానం నవకమలదళస్పర్థి నేత్రం ప్రసన్నమ్।<br />
వామాంకారూఢసీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం<br />
నానాలంకారదీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్॥<br />
<br />
చరితం రాఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్।<br />
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్॥<br />
<br />
ధ్యాత్వానీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్।<br />
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్॥<br />
<br />
సాసితూణధనుర్భాణ పాణిం నక్తంచరాంతకమ్।<br />
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్॥<br />
<br />
రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్।<br />
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః॥<br />
<br />
కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ।<br />
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః॥<br />
<br />
జిహ్వాం విద్యానిథిః పాతు కంఠం భరతవందితః।<br />
స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః॥<br />
<br />
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్।<br />
మధ్యం పాతు ఖరద్వంసీ నాభిం జాంబవదాశ్రయః॥<br />
<br />
సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ప్రభుః।<br />
ఉరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్॥<br />
<br />
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః।<br />
పాదౌ విభీషణశ్రీదః పాతు రామో౭ఖిలం వపుః॥<br />
<br />
ఏతాం రామబలోపేతం రక్షాం యః సుకృతీ పఠేత్।<br />
స చిరాయుః సుఖీపుత్రీ విజయీ వినయీ భవేత్॥<br />
<br />
పాతాల భూతల వ్యోమచారిణః చద్మచారిణః।<br />
నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః॥<br />
<br />
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరణ్।<br />
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తించ విందతి॥ <br />
<br />
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితమ్।<br />
యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః॥<br />
<br />
వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్।<br />
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్॥<br />
<br />
ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః।<br />
తథాః లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః॥<br />
<br />
ఆరామ@ కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్।<br />
ఆభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః॥<br />
<br />
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ।<br />
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ॥<br />
<br />
ఫలమూలాశినౌ దాన్తౌ తాపసౌ బ్రహ్మచారిణౌ।<br />
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ॥<br />
<br />
శరణ్యౌ సర్వసత్తానాం శ్రేష్టౌ సర్వధనుష్మతామ్।<br />
రక్షఃకుల నిహన్తారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ॥<br />
<br />
ఆత్తసజ్జధనుషా విషస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ।<br />
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రత పథి సదైవ గచ్చతామ్॥<br />
<br />
సన్నదః కవచీ కడ్గీ చాపబాణధరో యువా।<br />
గచ్చన్మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణ॥<br />
<br />
రామో దాశరథీ శ్శూరో లక్ష్మణానుచరో బలీ।<br />
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః॥<br />
<br />
వేదాన్తవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః।<br />
జానకీవల్లభః శ్రీమానప్రమేయః పరాక్రమః॥<br />
<br />
ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః।<br />
ఆశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః॥<br />
<br />
రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాసనమ్।<br />
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరాః॥<br />
<br />
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం<br />
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిథిం విప్రప్రియం ధార్మికమ్।<br />
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం<br />
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్॥<br />
<br />
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే।<br />
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః॥<br />
<br />
శ్రీరామ రామ రఘునందన రామ రామ<br />
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ।<br />
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ<br />
శ్రీరామ రామ శరణం భవ రామ రామ॥<br />
<br />
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి<br />
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి।<br />
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి<br />
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే॥<br />
<br />
మాతా రామో మత్పితా రామచంద్రః<br />
స్వామీ రామో మత్సఖా రామచంద్రః।<br />
సర్వస్వం మే రామచంద్రో దయాళుః<br />
నా౭న్యం జానే నైవ జానే న జానే॥<br />
<br />
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా।<br />
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్॥<br />
<br />
లోకాభిరామం రణరంగధీరం।<br />
రాజీవనేత్రం రభువంశనాథమ్।<br />
కారుణ్యరూపం కరుణాకరం తం।<br />
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే॥<br />
<br />
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్।<br />
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్॥<br />
<br />
ఆపదామపహప్తారం దాతారం సర్వసంపదామ్।<br />
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్॥<br />
<br />
భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖసంపదామ్।<br />
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్॥<br />
<br />
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే<br />
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః।<br />
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసో౭స్మ్యహం<br />
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ! మాముద్ధరః॥<br />
<br />
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।<br />
సహస్రనామతత్ తుల్యం రామనామవరాననే॥</div><div style="text-align: left;">ఇతి శ్రీబుధకౌశిక మునివిరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణమ్ </div></div>సుబ్రహ్మణ్య ఛైతన్యhttp://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3507692212240825187.post-82358452477326473162009-09-24T10:30:00.002+05:302009-09-24T10:34:14.905+05:30రాయిలోనూ జీవశక్తి ఉంటుంది.<span class="Apple-style-span" style="font-family:'times new roman';">రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది. పదార్థాలన్నీ అణు నిర్మితాలే. అణువులో పరమాణువులు ఉంటాయి. పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి, దానిలో ధనావేశిత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న సత్యం. నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులు ఉన్నపుడు, శిలలు జీవంలేనివని ఎలా అనగలం? భగవంతుడు సర్వాంతర్యామిగా అందరూ అంగీకరిస్తారు. కాబట్టి ప్రతిమ యందూ భగవంతుడున్నట్లే. కాగా ఆ దైవత్వ ఉనికిని ప్రతిష్ఠా కలాపం ద్వారా మంత్ర యంత్ర తంత్ర శక్తులచే అందు పూర్ణమూ, స్థిరమూ చేయడం జరుగుతుంది. "మంత్రాధీనంతు దైవతం" కాన అలానే సాధ్యం. నిత్యనైమిత్తిక పూజాదికంచే ఆ కేంద్రీకృత దైవశక్తి క్రమాభివృద్ధితో జనాకర్షకమై భక్తుల కోర్కెలు తీర్చుతూ వారి అజ్ఞానాంధకారం క్రమంగా తొలగిస్తూ ఉంటుంది. భావనాశక్తివలన స్థూలదృష్టికి కన్పడే జడ శిలనుకాక అందలి చైతన్యాన్ని దర్శింపగలం. ఇదంతా శాస్త్రీయ విధానమే తప్ప అశాస్త్రీయం కాదు. "కష్టమ్ శాస్త్రమ్" అన్నట్లు ఈ శాస్త్రీయత గ్రహింపగల్గడం ఒక ప్రత్యేక సంస్కారం. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై బహిర్గతంకాక తన ఉత్పత్తి స్థానమగు ఆత్మయందు విలీనమగు నిర్గుణోపాసనకు సుగుణోపాసన అత్యవసరమగు విషయం, మనస్తత్వ శాస్త్ర విహితం తప్ప అనాలోచిత వ్యవహారం కాదు. కాబట్టి విగ్రహారాధన శాస్త్రీయ సిద్ధాంతము, ఆధ్యాత్మికంలో అత్యావశ్యకము. ఈ సైన్సును నేటి సైంటిస్టులకంటే గొప్ప పరిశోధనల ద్వారానే ప్రాచీనకాలపు సైంటిస్టులైన మన మహర్షులు నిరూపించి తెల్పారు. నిశించుట, విపరీత స్థితులు పొందుట లేని ఉత్తమ శిలను ప్రతిష్ఠామూర్తులకు వినియోగించుట శ్రేష్ఠం. అందుకే శిలా విగ్రహాలే ప్రతిష్ఠిత మవటం చూస్తాం. యంత్రగత మంత్రాధిష్ఠాన దేవతాశక్తిని తనలోకి స్వీకరించే గుణము శిలామూర్తికి ఉంది. అందుకే యంత్రముపై శిలావిగ్రహాలనే అనాదిగా ప్రతిష్ఠించడం జరుగుతోంది. </span><div><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span><div><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><span class="Apple-style-span" style="font-family: Georgia, serif; ">విగ్రహారాధన గురించి, అలాగే దేవాలయ వ్యవస్థ గురించి చక్కగా వివరించే ఈ 40 పేజీల పుస్తకాన్ని <span style="color: rgb(51, 51, 255); font-weight: bold; font-size:130%;"><a href="https://sites.google.com/site/sanatanadharmam/vigraharadhana-1">ఇక్కడ చదవండి (Click here to read). </a></span><span style="color: rgb(51, 51, 255); font-size:180%;"><br /></span><br /><span style="font-weight: bold; font-size:130%;"><span style="color: rgb(51, 51, 255); ">పుస్తక రచయిత:</span> <span style="color: rgb(255, 0, 0); ">డాక్టర్. అన్నదానం చిదంబరశాస్త్రి. </span></span><br /></span></span></div><div><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div><div><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div></div>నాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com6tag:blogger.com,1999:blog-3507692212240825187.post-51085776735328396252009-09-14T14:44:00.007+05:302009-09-14T14:54:26.521+05:30విగ్రహారాధన -- దేవాలయ వ్యవస్థ<div style="text-align: justify;">హిందూధర్మం యొక్క మూల సూత్రాలలో ఒకటి విగ్రహారాధన. అన్యమతాలు దీనిని అంగీకరింపవుకాని, పరోక్షంగా ఆచరిస్తూనే ఉంటాయి. విగ్రహారాధనను తిరస్కరించే వారంతా దానిని అనుసరిస్తున్నవారే. దీన్ని నిరూపించే చక్కని సంఘటన వివేకానందుని చరిత్రలో కన్పడుతుంది. పాశ్చాత్య ప్రభావానికి లోబడిన ఆళ్వారు మహారాజు హిందూ ధర్మాచారాలను వ్యతిరేకించేవాడు. స్వామీజీముందు విగ్రహారాధనను గూర్చి చెడుగా విమర్శించాడు. కొద్ది సమయం ఆగి వివేకానందస్వామి దివానును పిలిచి రాజుగారి పటం తీయించి దానిపై ఉమ్మి వేయమని చెప్పాడు. దివాన్ "మహారాజుకు అవమానం చేయజాలనని" బదులిచ్చాడు. వెంటనే వివేకానంద "రంగుపూసిన గుడ్డమీది బొమ్మపై ఉమ్మివేయడం మీ మహారాజునవమానించడం ఎలా అవుతుంది?" అంటూ ఆళ్వారు రాజుతో "ఈ చిత్రంలో వీరు మహారాజును చూస్తున్నారు. అలాగే భక్తులు విగ్రహంలో భగవంతుని చూడటంలో తప్పేముంది?" అనటంతో ఆళ్వారు మాహారాజుకు ఙ్ఞానోదయమైంది.<br /><br />అన్ని మతాలవారు వారి దేవుళ్ళయొక్క, దేవాలయాల యొక్క చిత్రాలను, కట్టడాలను దైవ సమంగా పవిత్రంగా చూసుకొంటున్నారంటే పరోక్షంగా వారూ విగ్రహారాధనను అంగీకరించినట్లే. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది. దానిని చించినా తగులబెట్టినా వారిని కఠినంగా శిక్షిస్తారు. "అది గుడ్డయేకదా!" అంటే కాదు అది ఆ దేశానికే ప్రతీక. దానిని అవమానిస్తే ఆ దేశాన్ని అవమానించినట్లు.<br /><br />విగ్రహారాధన గురించి, అలాగే దేవాలయ వ్యవస్థ గురించి చక్కగా వివరించే ఈ 40 పేజీల పుస్తకాన్ని <span style="color: rgb(51, 51, 255); font-weight: bold;font-size:130%;" ><a href="https://sites.google.com/site/sanatanadharmam/vigraharadhana-1">ఇక్కడ చదవండి (Click here to read). </a></span><span style="color: rgb(51, 51, 255);font-size:180%;" ><br /></span><br /><span style="font-weight: bold;font-size:130%;" ><span style="color: rgb(51, 51, 255);">పుస్తక రచయిత:</span> <span style="color: rgb(255, 0, 0);">డాక్టర్. అన్నదానం చిదంబరశాస్త్రి. </span></span><br /><br /><br /><br /><br /></div>నాగప్రసాద్http://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3507692212240825187.post-9817306402525448942009-07-25T19:46:00.002+05:302009-07-25T19:53:01.728+05:30ఓంకారం - హిందూ సర్వస్వం - 4<div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">ఓంకారాన్ని కర్మార్థం ప్రయోగించేటప్పుడు మూడు మాత్రలుగాను, ధ్యానకాలంలోను, ఆత్మోపాసనలోను అర్థమాత్ర అధికంగా పల్కాలి. అంటే మామూలుగా పూజాది కర్మలలో పల్కే దానికంటే అర్థమాత్రకాలం ఎక్కువగా ప్రత్యేక ప్రణవధ్యానంలో, ప్రణవ రూపమైన ఆత్మోపాసనలో పల్కాలి. ఓంకారాన్ని తన ఎదుట వ్రాసుకొని ఆ అక్షర స్వరూపాన్ని ధ్యానిస్తూ దానియందు లగ్నుడై ఉంటే సమస్త ధర్మశాస్త్రాలూ పఠించినట్లే అని చెప్పబడింది. ప్రతి ప్రాణిలో ప్రణవ ధ్వని స్వాభావికంగా ఉంటుంది. అంతఃకరణ నివాసియగు ఆత్మయే బ్రహ్మము. అదే ఓంకారము. కాబట్టి అందరిలోను ఆత్మరూపమగు ఓంకారం ఉంది. దానిని ప్రత్యక్షంగా భావన చేయగల్గుటే ధన్యత. ఓంకార జపధ్యానాదుల వలన ఆ ధన్యత చేకూరుతుంది. మనలోని ప్రాణ నాదం ఓంకారమే. అదే సోహం. అదే హంస; పరమహంస. ఓంకారం యొక్క రూప నిష్పత్తి గూర్చి ప్రపంచసారంలో మంత్ర సృష్టి ప్రకరణంలో ఇలా చెప్పబడింది. </span><span class="Apple-style-span" style="color: rgb(51, 51, 255);"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">"యోయం పరమ హంసాఖ్య - మంత్ర స్సోహ మితీరితః సహోర్లోపే కృతే పూర్వ - సంధ్యా ఓమితి జాయతే|</span></span><span class="Apple-style-span" style="font-family:'times new roman';"> అంటే "సోహం" అనే పరమ హంసాఖ్య మంత్రం నుండి సకారహకారముల లోపంతో "ఓం" అనేది ఏర్పడుతున్నది. ఓంకార ధ్యానం వలన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గం జయింప బడుతుంది. అమాత్రము, అనంత మాత్రము, ఏకత్వాన్ని భాసింపజేసేది, మంగళ ప్రదమైనది అయిన ఓంకారాన్ని గుర్తించిన వారే మునులు అనబడతారు. స్థూల దేహానికి సూక్ష్మదేహం కారణమని, సూక్ష్మదేహానికి కారణదేహం కారణమని, దానికి పరబ్రహ్మ కారణమని గ్రహించి, స్థూలదేహాన్ని సూక్ష్మదేహమునందు, సూక్ష్మదేహాన్ని కారణ దేహమునందు, కారణ దేహాన్ని పరమాత్మయందు లయం చేయుచు నాల్గు దళాల ప్రణవాన్ని భావనచేసి ఆ పరబ్రహ్మమే తానని గ్రహించుటే ప్రణవోపాసన తాత్పర్యం. </span><span class="Apple-style-span" style="color: rgb(51, 51, 255);"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">"ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్ధింతరిష్యతి"</span></span><span class="Apple-style-span" style="font-family:'times new roman';"> అని సంసార సముద్రం దాటాలంటే ముఖ్యమైన నావ ఓంకారమే. ఓంకారం లేని స్థానం, ఓంకారం లేని క్షణము, ఓంకారం వ్యాపించని జీవకణము జగత్తున లేదు. వేదశాస్త్రాది విద్యలన్నీ వాచ్యార్థాలైతే వాటి లక్ష్యార్థం ఓంకారం. ఓంకారంలోని అకారము నందు నరులు, ఉకారము నందు దేవతలు, మకారమున రాక్షసులు, అర్థమాత్రమున తత్వవేత్తలు పుట్టారని కూడా వేదం చెప్తోంది. ముక్కుపై దృష్టిని నిల్పి, కరచరణాది అవయవాలను దగ్గర చేసికొని, మనసును ఇతరములపైకి పోనీయక ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మభావన చేయాలి. </span><span class="Apple-style-span" style="color: rgb(51, 51, 255);"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">"ప్రణవోహి పరబ్రహ్మా - ప్రణవః పరమం పదం; ప్రణవం సర్వవేదాద్యం - సర్వదేవ మయం విదుః"</span></span><span class="Apple-style-span" style="font-family:'times new roman';"> ప్రణవమే పరబ్రహ్మము. ప్రణవమే ముక్తి, ప్రణవమే సర్వవేదాలకు మూలం. ప్రణవమే సకల దేవతల మయమైనది కాబట్టి </span><span class="Apple-style-span" style="color: rgb(51, 51, 255);"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">"అనయా సదృశీ విద్యా - అనయా సదృశీ జపః అనయా సదృశం పుణ్యం - న భూతో న భవిష్యతిః|"</span></span><span class="Apple-style-span" style="font-family:'times new roman';"> ఓంకారంతో సమానమైన విద్య లేదు. దానితో సమానమైన జపం లేదు. దానితో సమానమైన పుణ్యము కూడా మరొకటి లేదు. ఉండబోదు అని కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ ఒక్క అక్షరంతో మనం సమస్తం సాధింపగల్గినందున అనుక్షణం ప్రతి చర్యయందూ ఆ ఓంకారాన్ని సద్వినియోగం చేసుకుందాము. </span></div><div style="text-align: justify;"><br /></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="color: rgb(255, 0, 0);">మరికొంత వచ్చే టపాలో...</span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="color: rgb(255, 0, 0);"><br /></span></div>Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-3507692212240825187.post-80408386185209895482009-07-19T17:30:00.003+05:302009-07-19T17:36:05.418+05:30ఓంకారం - హిందూ సర్వస్వం - 3<div style="text-align: justify;"><span style="font-family:times new roman;">అలా మహాజ్ఞానులకే కాక అజ్ఞానులకు, నిరక్షరాస్యులయిన వారికి కూడా మొదట అవసరమైనది ఓంకారమే. ఎవ్వరికయినా అక్షరాభ్యాసం </span><span style="color: rgb(255, 0, 0);font-family:times new roman;" >"ఓం నమః శివాయ సిద్ధం నమః"</span><span style="font-family:times new roman;"> అనే మొదలుపెడతారు. ఆ విధంగా ప్రతిమనిషికీ మొట్టమొదట నేర్పే అక్షరమే ఓంకారం. ఈ ఓంకారాన్ని అందరూ ఉచ్చరింప కూడదని కొందరంటారు. కాని ఈ అక్షరాభ్యాస సంప్రదాయమే ఓంకారం విషయంలో అలాంటి భేదాభిప్రాయం తగదని చెప్తోంది. ఆయా సంప్రదాయాలను బట్టి అక్షరాభ్యాసం <span style="color: rgb(255, 0, 0);">"ఓం గణేశాయనమః"</span> అని కొందరు, <span style="color: rgb(255, 0, 0);">"ఓం నమో నారాయణాయ"</span> అని కొందరు చేయటం ఉంది కాని మొదట ఓంకారాన్ని చెప్పే విషయంలో మాత్రం తేడాలేదు. అలా ఓంకారం అన్ని సంప్రదాయాల వారికి మొదటి అక్షరం. భగవద్గీతలో <span style="color: rgb(255, 0, 0);">"అక్షరం బ్రహ్మ పరమం"</span> అని సూచితమైనదే సర్వులకూ గ్రాహ్యం. </span><br /><br /><span style="font-family:times new roman;">కృష్ణుడు అర్జునునకు ఉపదేశించటం బట్టి, యముడు నచికేతునకు ఉపదేశించటం బట్టి ప్రణవోచ్చారణకు వర్ణాశ్రమ భేదాలు లేవని, శివుడు మృగశృంగుని భార్యలకుపదేశించటం బట్టి ఓంకారోపదేశానికి లింగభేదం లేదని, గరుడపురాణంలో వైకుంఠాన గరుత్మంతునకు సాక్షాన్నారాయణుడుపదేశించుట బట్టి మానవేతరులకు సైతం ఓంకారం గ్రాహ్యమే అని తెలుస్తుంది. కాబట్టి వీరు వారనక సర్వులూ ఓంకారాన్ని స్మరిస్తూ ఐహిక పారమార్థిక ప్రయోజనాలన్నీ పొందవచ్చు. కాబట్టే </span><span style="color: rgb(51, 51, 255);font-family:times new roman;" >"నిరక్షర స్యాపి తు యస్య కుక్షౌ - బ్రాహ్మైవ చా భాతి స ఏవ సాక్షర:| సర్వాక్షర స్యాపి తు యస్య చిత్తే - బ్రహ్మైవ నా భాతి సవై నిరక్షరః|. </span><span style="font-family:times new roman;">ఎవరి హృదయంలో అక్షర స్వరూప పరబ్రహ్మ అనగా ఓంకారం జరుగుతుందో వాడే అక్షర కుక్షి, అక్షరాస్యుడు. అట్టి ఓంకారం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివిన వాడయినా నిరక్షరాస్యుడే" అని చెప్పబడింది. </span><br /><br /><span style="font-family:times new roman;">సమస్త వాఙ్మయమూ ఓంకారం నుండి పుట్టినదే. నాభి నుండి బయలుదేరిన నాదం నోటి ద్వారా బయటకు వచ్చేలోగా అంతర్నాడీ చలనం బట్టి 12 శ్రుతి భేదాలతో నాభి, హృదయ, కంఠ, నాసికా, రసనాది స్థాయి భేదాలతో సప్త స్వరాలుగా వెలువడుతుంది. ఇదే సంగీత శాస్త్ర మంతటికీ కారణమయినది. ఆ స్వరముల పుట్టుకకే కారణమయిన నాదం ఓంకారం సంగీతమునకు మూలమౌతున్నది. ఓంకారం వేదాల సారం. ఉపనిషత్తులన్నీ దీని మహిమను గానం చేస్తున్నాయి. యోగశాస్త్రం దీనినుపాసిస్తోంది. ఇది పరమేశ్వరుని వలె అవ్యయము, నాశరహితము, ఏకాక్షరము, లింగ విభక్తి వచన రహితము, సర్వగర్భము, అతి గంభీరము. సమస్త బ్రహ్మాండం దీనియందిమిడి ఉంది. అ+ఉ+మ్ = ఓం. ఓంకారంలోని అ-ఉ-మ్లు త్రిమూర్తులు, త్రికర్మలు, కాలత్రయ, గుణత్రయాది సకల త్రిపుటి సముదాయానికి ప్రతీకలు. </span><br /><br /><span style="font-family:times new roman;">ఓం అనేది అంగీకార సూచకం. అనాదిగా ఋషివరుల సదస్సులందు అందరి ఆమోదం తెల్పుట ఓంకారం పల్కటం ద్వారా జరిగేది. ఒక ప్రతిపాదనను అంగీకరించటమంటే అందరూ కేవలం చేతులెత్తటం కాదు. దానితో బాటు ఓంకారం పల్కటం మన సంప్రదాయం. ఆ ప్రతిపాదన, తీర్మానము, సక్రమంగా అమలు జరుగుటకు కేవలం మనుష్య బలం అందించటమేగాక ప్రణవ శక్తి ద్వారా పరిపూర్ణ దైవ బలం సమకూర్చటమౌతుంది. కాబట్టి ఈ మన సంప్రదాయం గుర్తించి అన్ని సమావేశములందూ తీర్మానాలను ఓంకారంతో ఆమోదింపజేయటం ఆరంభించాలి. ఆంధ్రవాచ స్పత్యాది నిఘంటువులలో కూడా సమ్మతి అనుదానికి సూచకంగా ఓంకారం చెప్పబడింది. విజ్ఞులు ధార్మిక సంస్థల, దేవాలయాదుల సమావేశాలలో ఆరంభించి క్రమంగా అవకాశమున్న అన్ని సమావేశాలలో ఈ సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలి. </span><br /><br /><span style="font-family:times new roman;">స్వాధ్యాయ బ్రాహ్మణం 11 వ అనువాకంలో ఓంకారంతో భూర్భువస్వః అనే వ్యాహృతి త్రయం ఉచ్చరించుటచే వేద త్రయం పఠించిన వాడౌతాడని ఉంది. మనుస్మృతిలో మనువు కూడా ఓంకారాన్ని వేదత్రయాత్మకంగా చెప్పాడు. మనం వేదమంతా ఎటూ చదువలేము. కనీసం వేద త్రయాత్మకము, వేదమునకు మూలము, అయిన ఓంకారాన్ని స్మరిస్తూ ఆ వేదపఠనం గావించిన ఫలం కొంత పొందగల్గుతాము. ఈ ఓంకారోచ్చారణ కూడా </span><span style="color: rgb(51, 51, 255);font-family:times new roman;" >"తైల ధారావ దచ్ఛిన్నం - దీర్ఘం ఘంటా నినాదవత్ ఆప్లుతం ప్రణవస్యాంతం - యస్తం వేద సవేదవిత్"</span><span style="font-family:times new roman;"> నీళ్ళవలె విడివిడిగా కాక తైలధారలాగా అవిచ్ఛిన్నంగా, ఘంటానినాదం వలె దీర్ఘంగా ఎవడు పల్క గల్గునో వాడు నిజంగా వేద విదుడని చెప్పబడింది. కాబట్టి అలా ఉచ్చరించాలని గ్రహించాలి. </span><br /><br /><span style="color: rgb(255, 0, 0);font-family:times new roman;" >మరికొంత వచ్చే టపాలో...</span><br /></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-47192150993157345562009-07-16T22:58:00.004+05:302009-07-16T23:29:26.812+05:30ఓంకారం - హిందూ సర్వస్వం - 2<div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">అమాంతం ధనికులం కావాలనే ఆశతో మతం మారేవారున్నారు. వారికి ధనయోగం ఉన్నప్పుడు ఏదోవిధంగా వారేపని చేసినా కలిసి వచ్చి సంపద చేరుతుంది. హిందూ దేవతల నారాధించే వారంతా ధనంలేని వారు కారు, అన్యమతాల వారు అంతా ధనవంతులూ కారు. ధన, దరిద్రాలు వారి వారి ప్రారబ్ధం బట్టి ఎక్కడున్నా వచ్చి తీరుతాయి. కాని ముక్తి మాత్రం ఓంకారాత్మక దేవతా ఆరాధనతోనే లభిస్తుందనేది సత్యం. ఈ మహత్తరావకాశం కోల్పోవటం దురదృష్టం. ఈ అదృష్టం కోసం అన్యమతాల విజ్ఞులంతా ఇటు వైపు చూస్తుంటే దీనిని వదలుకొనటం ఎంత దురదృష్టం? హిందూ దేవతలు ముప్పది మూడు కోట్లనటం సింబాలిజం మాత్రమే. ఋగ్వేదంలో ప్రధానంగా 33 దేవతలు స్తుతింపబడ్డారు. దాని ఆధారంగా 33 కోట్లు అంటున్నారు తప్ప అది నిజ సంఖ్యకాదు. ఏ స్వభావం కలవారికి వారికి తగిన రీతిగా ఈ ఓంకార మూలం నుండి సకల దేవతలూ ఉద్భవించి భుక్తి ముక్తి ఫలాలిస్తున్నారు. తుదకు సమస్తం లీనమయ్యేది ఓంకారంలోనే. </span></div><div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">సృష్టి అంతా లయం అయిన పిదప మిగిలేది నాదబ్రహ్మం మాత్రమే. పంచభూతాలలో సూక్ష్మాంశ అయిన ఆకాశం యొక్క శక్తి నాద బ్రహ్మము. సృష్టికి ఆదియందు మూలకారణంగా ఉన్నదీ నాదబ్రహ్మమే. ఆ నాదబ్రహ్మమే ఓంకారం, బ్రహ్మాండము, దిక్కులు, రాత్రింబవళ్ళు ఏవీలేని సృష్ట్యాది దశలో ఒక అవ్యక్త నాదం వినవచ్చింది. అదే ఓంకారం. దాని ధ్వనితరంగాలు క్రమంగా వ్యాపించి దిక్కులు ఏర్పడ్డాయి. ఆయా దిక్కుల నుండి భిన్న ఛందస్సులు, వేదాలు క్రమంగా దాని ఆధారంతో సృష్టి ఏర్పడింది. సృష్ట్యారంభంలో ఒక అవ్యక్త నాదం ఏర్పడిన విషయం అన్యమతాలూ అంగీకరిస్తున్నాయి. అదే మన ఓంకారమనే యదార్థ విషయం అంగీకరిస్తే తమ మత వ్యాప్తికి భంగమని దానిని చెప్పరు. మాండూక్యకారికలలో "సర్వస్య ప్రణవోహ్యాదిః - మధ్యమన్త స్తథైవచ| ఏవం హి ప్రణవం జ్ఞాత్వా - వ్యశ్నుతే తదనంతరమ్" అని చెప్పబడింది. అది ప్రపంచమంతకూ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే అని, దానిని తెలిసికొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడని చెప్తోంది. "ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్యహృది సంస్థితం; సర్వ వ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి|" అంటే సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహింపగల్గితే ఇకవానికి శోకం అనేది ఉండదు. </span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">మనం ముందు చెప్పుకున్న బ్లడ్ప్రెషర్, ఆవేశాదులు తగ్గటం వంటివే కాక ఓంకారంతో లౌకిక ప్రయోజనాలూ ఎన్నో చెప్పారు. నల్లని మందమైన "ఓం"కార చిత్తాన్ని అరచేతిలో ఉంచుకొని నిశ్చల దృష్టితో చూస్తూ ఊయలవలె కదిలించటం ద్వారా దృష్టి మెరుగవటం, తలనొప్పి తగ్గటం వంటివి జరుగుతాయని చెప్తారు. ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించటం వలన నాడీమండలం నిశ్చలమై, నిర్మలమై ఉండి అంతర్గత ఉద్వేగాలు తొలగి ప్రశాంతత సిద్ధిస్తుంది. నిత్యం ఉదయం, సాయంకాలం మూడు నుండి పదకొండు సార్లు దాకా ఓంకారోచ్చారణ చేస్తే దానివలన చేకూరే స్వస్థత జీవితంలోని ఒడిదుడుకులను క్రమపరచి ప్రశాంత జీవితాన్ని అందిస్తుంది. నాడీమండలం శక్తి ప్రేరకం. మన సకల చర్యల ద్వారా అనేక నాడులందు చలనమేర్పడుతుంది కాని సూక్ష్మ నాడులు మాత్రం చలించవు. సూక్ష్మనాడీమండల చలనానికి భ్రుకుటి, వెన్నుపూసలలో విశాల వాయుతరంగాలు సృష్టింపబడాలి. ఓంకారాన్ని సక్రమ విధానంలో ఉచ్చరించటంలోనే అలాంటి సూక్ష్మనాడులు ప్రేరేపింపబడతాయి. ఆ సూక్ష్మనాడుల ప్రేరణ వ్యక్తికి అనేక శక్తులను ప్రసాదిస్తుంది. ఆ క్రమంలోనే అతీత జ్ఞానము, అతీత శక్తులు సాధింపగల్గుతారు. అలా ఓంకారం మనుజునిలో నిద్రాణమై ఉన్న అనేక శక్తులను వెలుగులోకి తేగలదు. మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. ఓంకారం నిత్యం ఆరంభిస్తే మీలో క్రమంగా వచ్చే మానసిక పరిణామం మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. పరిణామ సిద్ధాంతంలో కూడా నరాల చర్యలు అభివృద్ధి అయ్యేకొలది జంతువుల తోక చిన్నదౌతూ మెదడు పెరుగుతూ వచ్చింది. శిరస్సు దిశగా నరాలు చైతన్యాభివృద్ధి గాంచటం పరిణామంలో గుర్తింపదగిన లక్షణం. ఆ క్రమంలోనే మానవుని స్థాయికి చేరేసరికి తోక అదృశ్యమయింది. బుద్ధి శక్తి పెరిగింది. </span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">ఎంతో వైవిధ్యం కల ప్రకృతిలో ఏకత్వాన్ని నిరూపించేదే బ్రహ్మము. అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మమునకు ఏకైక ప్రతీక ఓంకారం. అదే అక్షర పరబ్రహ్మం. అక్షర నిర్మాణానికి మౌలికంగా ఎనిమిది అంశాలుంటాయి. అడ్డగీత, నిలువుగీత, వృత్తరేఖ, చుక్క, అథోరేఖ, ఊర్ధ్వరేఖ, ఎడమకు గీత, గాడికి గీత అనేవి. ఈ ఎనిమిది అంశాల సమ్మిశ్రితం ఓంకారం. స్థూలం నుండి సూక్ష్మాంశకు పురోగమించటమే లక్ష్యం. అదే వ్యక్తియందలి జీవాంశ ప్రాధాన్యతకు, పదార్థమునందలి పరమాణు ప్రాధాన్యతకు సూచకము. అట్లే ఓంకారం స్థూలాంశతో ఆరంభమయి సూక్ష్మాంశ అయిన చుక్కతో ముగుస్తుంది. ఓంకార లేఖన నియమాలు ముఖ్యంగా </span><span class="Apple-style-span" style="font-family:'times new roman';"></span><a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_nC0qcpgZIt8/Rva-y7xYJXI/AAAAAAAAARc/JNuvmZFaAwI/s320/hindu_logo_small.png"><img style="cursor: pointer; width: 31px; height: 31px;" src="http://4.bp.blogspot.com/_nC0qcpgZIt8/Rva-y7xYJXI/AAAAAAAAARc/JNuvmZFaAwI/s320/hindu_logo_small.png" alt="" border="0" /></a><span class="Apple-style-span" style="font-family:'times new roman';"> అనేదానికే అన్వయించాలి. ఇతర అక్షరాలలా ఇది కలిపి వ్రాయదగినది కాదు. నాల్గంచెలలో క్రమంగా స్థూలం నుండి సూక్ష్మాంశకు నడుస్తాము. </span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">స్థూల సూక్ష్మ కారణావస్థలు మూడూ భ్రాంతివలన ఏర్పడినవే తప్ప నిజంగా అవి లేవు. ఉన్నది పరబ్రహ్మమొక్కటే. ఆ మూడు అవస్థలూ అసత్యాలు అనే విషయం ప్రణవంలోని అకార ఉకార మకారాల ద్వారా గ్రహించి తానే పరబ్రహ్మము అనే జ్ఞానం పొంది అఖండ ఆనందమయుడై నిల్చునట్లు ఆ ప్రణవం చేస్తుంది. అదే జీవన్ముక్తి, కైవల్య మోక్షము, జీవ బ్రహ్మైక్యము, పరబ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞాని కోరవలసింది ఆ అవస్థే. కలకంటూ అది యధార్థమనుకొన్నట్లు అజ్ఞానికి ఈ లోకమే శాశ్వతం. అలా అనుకొంటూనే కలకరిగి పోయినట్లు తాను, తనలా లోకంలో సమస్తమూ తొలగిపోతూ ఉండటం ఆలోచించలేడు. జ్ఞానికే సరియైన ఆ జ్ఞానం కలుగుతుంది. అందుకు తోడ్పడేదే ఓంకారం. </span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="font-family:'times new roman';"><br /></span></div><div style="text-align: justify;"><span class="Apple-style-span" style="color: rgb(255, 0, 0);"><span class="Apple-style-span" style="font-family:'times new roman';">మరికొంత వచ్చే టపాలో...</span></span></div></div>Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-3507692212240825187.post-63639604142920256132009-07-11T23:03:00.003+05:302009-07-11T23:14:27.053+05:30ఓంకారం - హిందూ సర్వస్వం - 1<div style="text-align: justify; font-family: times new roman;">హిందూమతం అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి. “ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”.<br /><br />మూలాన్ని గమనించకుండా చెట్టుకొమ్మలు, రెమ్మలు వేలాదిగా ఉండటం చూచి “అమ్మో! ఇన్ని భేదాలే!” అని ఆందోళనపడటంలో అర్థం లేదు. అదంతా ఒకే చెట్టు. ఏ కొమ్మ ఎక్కి అయినా కోసుకునేది ఒక ఫలమే. కనీస పరిఙ్ఞానం కలవారికొక్క విషయం అర్థమౌతుంది. చెట్టు మూలం ఒకటే అయి, అన్ని కొమ్మల ఫలాలూ ఒకేరకంగా ఉంటే తప్పకుండా అదంతా ఒకే చెట్టు అని గ్రహిస్తాం. కొమ్మల సమూహాన్ని బట్టి ఎన్నో చెట్లు అనం. హిందూ మతం ఒక చెట్టు అనుకుంటే దాని మూలం ఓంకార రూప పరబ్రహ్మం. ఫలం ఏ కొమ్మ నుండి కోసినా ముక్తి ఫలమే. కాబట్టి అదంతా ఒకే చెట్టు. ఫలస్వరూపంగా అన్నిటినుండీ పొందగలది ముక్తియే. అయినా దానికి వాసనలు గుబాళించే పుష్పాలు, నోరూరించే పచ్చికాయలు, పూతలు వంటివీ ఉంటాయి. అవే ఐహిక ప్రయోజనాలన్నీ. ఏ దేవత నుండి అయినా మనం ఆశించేవి భుక్తి, ముక్తి అనేవే కదా! ఆ వృక్షం అవ్యక్త పరబ్రహ్మమైతే దాని వ్యక్త రూపం ప్రణవం. దీనిని గూర్చి విపులంగా గ్రహిస్తే తప్ప మనలో ఏర్పడే భేద భావాలు తొలగిపోవు.<br /><br />వృక్షమూలం ఓంకారం. దానినుండే ఇందరు దేవతలనే కొమ్మలు పుట్టి ఆ వృక్ష ఫలమైన భుక్తి ముక్తులనే అన్నీ ప్రసాదించటం జరుగుతోంది. సూర్యుడొక్కడే. అనంత కిరణాలు. అన్ని కిరణాల మూలం ఆ సూర్యుడే. అన్ని కిరణాలు ఫలమూ ఙ్ఞాన జ్యోతి ప్రకాశనమే. అలా ఓంకారం యొక్క కిరణజాలమే సకల దేవతలు. ఏ దేవత అయినా ఓంకారంతో సంబంధించిన వారే. అందుకే ఏ దేవతా మంత్రమైనా, పూజా నామమైనా మూలమైన ఓంకారంతో కలిపే చెప్పాలి. ఓం శివాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం దేవ్వై నమః అంటూ అందరికీ ఓంకారం తోనే చెప్పాలి. ఆ ఏకతను ఎవ్వరూ కాదనలేరు. ఆ ఓంకారం విషయంలో శైవ, వైష్ణవ శాక్తేయాది భేదాలేవీ లేవు.<br /><br />మన మతంలో అనేకత్వాన్ని భావించడానికి ప్రధాన కారణం భ్రాంతి, అజ్ఞానాంధత. ఒక గురువుగారు గ్రుడ్డి శిష్యులకు ఏనుగును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిద్దామని దాని దగ్గరకు తీసుకొని పోయి వారు దాన్ని చేతులతో తడిమి గ్రహించాక “ఏనుగు ఎలా ఉంటుంది?” అని అడిగితే ఒకడు అరటిస్తంభంలా ఉంటుందని, వేరొకడు చీపురు కట్టలా ఉంటుందని, ఇంకొకడు పెద్ద పాములా ఉంటుందని, ఇలా ఎవరికి దొరికిన అవయవం పట్టుకొని అదే ఏనుగులా భావించి చెప్పారట. సమగ్ర జ్ఞానం ఎవరికీ లేదు. అలా సమగ్రమైన అవగాహన లేక ఎవరి పంథాను వారు అదే హిందూ ధర్మ సర్వస్వంగా భావించటంతో ఇన్ని అభిప్రాయ భేదాలకు, వివాదాలకు కారణం ఏర్పడుతోంది. నిజానికి మన ధర్మం యొక్క ఏకైక సమగ్ర రూపం ప్రణవం. అంటే ఓంకారం. వేదాలే సమస్తమునకు ఆధారమయితే ఆ వేదాలకు పుట్టుక స్థానం ఓంకారమే. ఎవరు ఏ దేవతను సర్వాధిక దేవతగా అనుకొన్నా ఆ దేవతలందరకూ ఓంకారమే మూలం. “ఓంకారస్సర్వవేదానాం మూలం” అని “ఓంకార ప్రభవా దేవాః” అని సకల వేదాలు, సకల దేవతలు ప్రణవం నుండే పుట్టినట్లు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుష్య జన్మ నెత్తినందుకు సాధింపవలసిన ఆధి భౌతిక, ఆధి దైవిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నీ ఈ ఓంకారం వలననే సాధింపబడతాయి. అదే ఈ గ్రంథంలో ముఖ్యంగా నిరూపితమౌతుంది.<br /><br />ఓంకారం మనలను అన్ని విధాలా రక్షించేది. అసలు ఆ అక్షరానికున్న అర్థమే అది. “అవతి రక్షతీతి ఓమ్” అని రక్షించునది అనియే ఓంకారానికి అర్థం. కాబట్టి మనకు ఓంకారం సర్వదా సర్వధా రక్ష. ప్రణవ మనేది “ణు స్తుతౌ” అనే ధాతువు నుండి పుట్టింది. “ప్రకృష్టో నవః ప్రణవ:” అని పుష్కలమైన స్తోత్రముగా ప్రణవమునకు అర్థం చెప్పబడింది. “యద్వా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవః”. ఈ స్తోత్రము సకల దేవతలకు చెందునది, లేదా సకల దేవాత్మకమగు బ్రహ్మమునకు చెందునది. “ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయతీ త్యేతస్మాత్ ప్రణవః” – సర్వ ప్రాణములను పరమాత్మయందు లగ్నము చేయునది అని కూడా ప్రణవమున కర్థం. “ప్రణౌతీతి ప్రణవః తస్మాత్ ఓమితి ప్రణౌతి ఇతిస్తుతేః” అని విష్ణు సహస్రనామ శంకర భాష్యంలో కూడా స్తుతి పరమైనదిగా ఓంకారం తెలుపబడింది. “ప్రణవష్టేః” అని పాణినిచే వ్యాకరణ సూత్రం వ్రాయబడింది. దానికి భాష్యం వ్రాస్తూ పతంజలి యజ్ఞకర్మల యందు ఋక్కుల యొక్క చివరలో పలుకబడు ఓంకారమే ప్రణవం అని చెప్పారు. యజ్ఞము, వేదాధ్యయనము, వేదమంత్రోచ్చారణములందన్నిటి ఆద్యంతములందు ఓంకారం ఉచ్ఛరించాలనేది వేద సంప్రదాయం. అందుకే తైత్తిరీయా రణ్యకంలో “యో వేదా దౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః” అని సూచింప బడింది.<br /><br />“సర్వేభ్యో దుఃఖ భయేభ్యః సంతారయతీతి తారణా త్తారః” అని సర్వవిధములయిన దుఃఖముల నుండి, భయముల నుండి కూడ రక్షింపగల్గినది కాబట్టి దీనిని తారం అని కూడా అంటారు. ఓంకారోచ్చారణ యొక్క అభ్యాసం వలన క్రమంగా చిత్త స్థైర్యం ఏర్పడి దుఃఖ భయాదుల నుండి మనస్సు దూరంగా ఉండగల్గటం వలన రక్తపు పోటు వంటి ప్రమాదాల నుండి కూడా బయట పడవచ్చు. వైద్య శాస్త్రజ్ఞుల అంచనా మేరకు ఇది ఉద్వేగ యుగం. వత్తిడి, వేగం ప్రతిమనిషి పై ఎక్కువగా ఉండే కాలం. చిన్నతనం నుండే బ్లడ్ ప్రెషర్ ప్రభావాలు చాలా మందిలో చూస్తున్నాం. ఆ ఉద్వేగం, ఉద్రేకం ఓంకార సాధన వల్ల నిరోధింపబడతాయి. ఓం యొక్క పరిపూర్ణ జ్ఞానం అందరకూ అందటం ప్రపంచ శాంతికే అత్యంత ప్రధానం.<br /><br />అమెరికా శాస్త్రవేత్తలు వైద్యపరంగా పై విషయం గుర్తించారు. జార్జియా మెడికల్ కాలేజీకి చెందిన “డా. వెర్మాన్ చార్నెస్” అనే ఆయన సహచరులతో కలసి పరిశోధన చేసి ఈ ధ్యానం వల్ల రక్తపు పోటును తగ్గించటం ఎలా సాధ్యమో గ్రహింప గల్గినట్లు “సైకోమాటిక్ మెడిసిన్” పత్రికలో ప్రచురించారు. జర్మనీలో బ్రస్సెల్స్ నగరంలో ఒక యోగ కేంద్రం నెలకొల్పబడింది. అక్కడ “ఓం” అనేదే కేంద్రంలో స్థాపింప బడినదని, అతి ప్రమాణంగా దాన్ని వారు స్వీకరిస్తారని తమ పర్యటానుభవాల్లో శ్రీ ఎక్కి రాల కృష్ణమాచార్యులుగారన్నారు. ఏసు క్రీస్తు భక్తులయిన వారు తమ సాధనలో భాగంగా ముందు మూడుసార్లు ఓంకారాన్ని ముక్త కంఠంతో ఉచ్ఛరించి “ఓంకార బిందు సంయుక్తం” ఇత్యాదిగా నమశ్శివాయ అనే పంచాక్షర శ్లోకాలు పఠించేవారుట. జెనీవా పట్టణంలో ఆల్బర్ట్ శశీ అనే ఆధ్యాత్మికవేత్త తన మరణ సమయంలో ముఖ్య శిష్యురాలు కెరోల్ అనే భక్తురాలికి ఒక ఉంగరం ప్రసాదించారు. దానిపై సంస్కృత లిపిలో లిఖించి ఉన్న ఓంకారం ఉండటం చూచి ప్రణవ విశిష్టత వారిచే ఉపదేశింప బడ్డట్లు గ్రహించారట. ఇలా ప్రణవాన్ని విలువ గ్రహించిన పాశ్చాత్యులు కూడా ఆరాధించటం గ్రహింపగలం.<br /><br />జర్మనీలో ఒక కంపెనీ డైరెక్టర్లు ప్రతినెలా సమావేశం ఏర్పాటు చేసుకొని విపరీతంగా తగాదాలాడుకొని పోతూ ఉండేవారు. వారిలో ముఖ్యునికి ఓంకార విశిష్టతను తెల్పే "ఇండియన్ మిస్టిజమ్" అనే గ్రంథం దొరికింది. అది చదివాక మీటింగు మెదట 20 సార్లు ఓంకారం చేసి ఆరంభిద్దామని సూచించటంతో అలాగే చేయసాగారు. అంతకు ముందున్న పంతాలు, పట్టింపులు, తగాదాలు తొలగిపోయి ప్రతివారూ ఇతరుల మాట కూడా విందాం, ఆలోచిద్దాం అనుకొనే మనస్తత్వానికి రావటంతో వివాదాలు సమసిపోయాయి. బల్గేరియాలో విద్యార్థులచే ప్రణవం చేయిస్తారట. అలాంటి మంచి నియమం మనదేశంలో లేకపోవటం మన దురదృష్టం. మనమయినా మన పరిధి అంతటా అలా ప్రణవం చేయించే యత్నం చేస్తే అదే మనకు, మన పరిసరాలకు చాలా మేలు కల్గిస్తుంది. సాధన ద్వారా ప్రణవ శక్తి దేహంలో వ్యాపిస్తే దాని ప్రభావం వారి సంతానంలో కూడా ప్రస్ఫుట మౌతుంది. క్రమ పద్ధతిలో ఓంకారం జపిస్తూ ఉండేవారు మేధావులయిన సంతతిని పొందగల్గుతారు. కాబట్టి యువకుల దశలోనే ప్రణవం అభ్యసిస్తే మన అనంతర తరాల వారంతా మేధావులై జాతి మేధావి జాతి కాగల్గుతుంది. “ఓంకార ప్రభవా దేవాః – ఓంకార ప్రభవా స్స్వరాః ఓంకార ప్రభవం సర్వం” అని మన దేవతలంతా ఓంకారం నుండి పుట్టిన వారే. అందుకే “ఓంకార మాదిం కృత్వా” అని దేవతా సంబంధమైన సర్వకార్యాలూ ఓంకారోచ్చారణ చేసే ఆరంభింప బడతాయి.<br /><br />వేద పఠనం, మంత్ర పఠనం, మంత్ర జపం, పూజ సద్గ్రంథ పారాయణ, యజ్ఞ యాగాదికం, ఇలా సమస్త హిందూ కార్యాలూ ప్రణవోచ్చారణ లేకుండా మెదలు కావంటే హిందూ ధర్మానికి ఓంకారమెంత కీలకమో అర్థమౌతుంది. ఈ ధర్మంలో ప్రణవానికున్న స్థానం మరి దేనికి లేదనేది తిరుగులేని సత్యం. కాబట్టి హిందువుకు అత్యంత ప్రధానమైనది ఓంకారం. అర్థం చేసుకొంటే ప్రపంచ మంతటికీ అత్యంత ప్రధానమైనది ఓంకారం. బ్రహ్మము – ఆత్మ – ఓం అనేవి మూడూ సమానమైనవే. కాని వీనిలో కన్పించేది, విన్పించేది ఓంకారం మాత్రమే. ఆత్మకలవారందరికీ అవి అనుసరణీయమే. పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఓంకారం దేవతలకు కూడా నిరంతరం స్మరింపదగినది. “ఓంకార పంజరశుకీం” అని అమ్మవారిని ఓంకారమనే పంజరంలో చిలుకగా చెప్పిన ఆంతర్యమదే. సకల దేవతలూ అలా ఓంకార పంజరంలో వారే. హరి: ఓం అంటూ ఆరంభించి ఓం తత్ సత్ అని ముగించే మన సంప్రదాయం యావత్తూ ఓంకారం మధ్యనే ఇమిడి ఉంది. ఏ దేవతకయినా ఓంకారంతో కల్పి చెప్తేనే పరిపూర్ణత, వారికి తృప్తి కూడ. అందుకే అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, కేశవాది చతుర్వింశతి నామాలు సైతం ఓంకారంతోనే చెప్పాలి. కాబట్టి దేవతలందరూ ఓంకార వాచ్యులైతేనే పరిపూర్ణత. అలా హిందూమతంలో దేవతలందరూ ఓంకారంతోనే ఆరాధింపబడటమనే విషయంలో తేడాలేదు. కాబట్టి ఓంకారంతో ఉచ్చరించే, ముక్తిని ప్రధాన ఫలంగా ఇచ్చే దేవతలంతా సమానమే. యహోవా, అల్లా వంటివి ఓంకారంతో ఉచ్చరింపబడేవీ కావు,.ముక్తిని ప్రసాదించేవిగా చెప్పబడవు. కాబట్టి అవి ఈ దేవతల కంటే పూర్తిగా భిన్నాలు. రాజకీయాలతో, లౌకికపు హెచ్చులతో, విశాల దృక్పథమనే పేరుతో అన్నీ కలగా పులగం చేయబోయినా కావు. మన దేవతలలో ఎవరినాశ్రయించినా పరమ ప్రయోజనంగా ముక్తిని పొందగలం. కాన ఈ కొమ్మలలోనే ఒకటి మారి మరొకటి, మరొకటి ఎక్కినా ఫర్వాలేదు. కాని మతమే మారటం ద్వారా ఈ చెట్టే దిగేస్తే ఇక ఈ పరమ ప్రయోజనం పొందలేరు. మనమంతా ఒకే చెట్టు మీదున్నామనుకొనే వీలు లేదు. లౌకిక ప్రయోజనాలు చూచి అదే భుక్తి ఫలంగా భావించి వానిని ఆశ్రయిస్తున్నారు. వారిదెంతటి దురదృష్టము! భుక్తి ముక్తి ఫలమిచ్చే ఈ మహత్తరావకాశం చేతులారా వదలుకొంటే మళ్ళీ ఎన్నిజన్మల కీభాగ్యం పొందగలరో ఎవరు చెప్పగలరు? ఈ చెట్టు దిగకుండా ఉంటే ఎలాగయినా సత్ఫలం పొందగలరు. హిందూమతం వీడిపోతే ఈ సత్ఫలం కోల్పోయినట్లే. కాబట్టి అలా పోతున్నవారి యెడ ద్వేషం చూపక సానుభూతి చూపి యధార్థ తత్వం చెప్పాలి. అలా చెప్పని దోషం మనది కారాదు. వారితో వాదించటం కాక అనుకూల సమయంలో వివరించాలి. లేకుంటే ఆ వ్యక్తి మెదలకుండా చెట్టుదిగి పోవటమే కాక ఈ చెట్టును నరికే యత్నం చేస్తాడు. కళ్ళముందు అలాంటి అనుభవాలు చూస్తూ కూడా మెదలకుండా ఊరుకుంటే మనకు మనమే అన్యాయం చేసుకొన్న వారమౌతాము.<br /><br /><span style="color: rgb(255, 0, 0);">మరికొంత వచ్చే టపాలో...</span><br /></div>Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-3507692212240825187.post-45695102469626932602009-07-11T23:02:00.001+05:302009-07-11T23:16:54.465+05:30ఓంకారం - హిందూ సర్వస్వం<div style="color: rgb(51, 51, 255); text-align: center; font-family: times new roman;"><span style="font-size:130%;">ముందుమాట<br /><br /></span></div><div style="text-align: justify; font-family: times new roman;">హిందూ ధర్మంలో చాలా కీలకమైన అంశం ఓంకారం. కాబట్టి ఆదిలోనే దానినందిస్తున్నాము. ఓంకారమంటే బ్రహ్మవిద్య. అలాంటి దానిని సామాన్య హిందువుకు కూడా అందించాలనే యత్నం పెద్ద సాహసమే. ఇది ఆత్మవిద్య. ఆత్మకల వారంతా ఆత్మీయతతో చదివి తీరాలి. మీకు గల శ్రద్ధను బట్టి ఇది మీకెంతో ఆత్మానందం కల్గిస్తుంది. మనస్సును ఏకాగ్రం చేసి నిదానంగా దీనిని చదవండి. ఇది మీకు అర్థమయే రీతిని బట్టి మీ స్థాయిని గ్రహించు కోవచ్చు. మీరో మారు చదివితే తప్పక అంతా గ్రహింపగల్గుతారు. కంప్యూటరు విషయం సామాన్యుల కర్థమయేటట్లు చెప్పాలంటే కొన్ని అయినా సాంకేతిక పదాలు ఉపయోగించక తప్పదు. కొంతైనా శాస్త్రీయ పదజాలం రాక మానదు. అలాగే ఈ బ్లాగులో ఏవైనా కొన్ని మాటలు కష్టంగా ఉంటే అవి మనస్థాయికి రాలేవని, మనమే వాని స్థాయినందుకోవాలని గ్రహిద్దాము. అర్థం చేసుకొనే యత్నం చేద్దాము. మహానిధులు దొరకాలంటే కొంత లోతుగా త్రవ్వవలసి ఉంటుంది. నిధులు పైపైనే ఉంటే వాటికా విలువ ఉండదు. కాబట్టి అలాంటి ఓంకార నిధిని కొద్ది కష్టమైనా ఓర్పుతో పొంది దానిని అనుభవంలోకి తెచ్చుకొని ఐహిక, పారమార్థిక ప్రయోజనాలన్నిటినీ పొందగల్గుతారని ఆశిస్తూ,<br /><br /></div><div style="text-align: right;"><span style="color: rgb(51, 51, 255); font-family: times new roman;">--సదా సత్సేవలో</span><br /></div>Unknownnoreply@blogger.com0